NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము
    తదుపరి వార్తా కథనం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము
    ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము

    వ్రాసిన వారు Stalin
    Jan 31, 2023
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర బడ్జెట్-2023 పార్లమెంట్ సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. అయితే ఉభయ సమభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌లో ప్రసంగించారు. ముర్ము రాష్ట్రపతి అయ్యాక పార్లమెంట్‌లో ఇదే ఆమె తొలి ప్రసంగం.

    ప్రపంచానికి పరిష్కార మార్గాలు చూపుతున్న భారత్‌ను ప్రపంచ దేశాలు భిన్నమైన కోణంలో చూస్తున్నాయన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పేదరిక నిర్మూలన, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ, రాబోయే 25ఏళ్లు దేశానికి ఎంతో కీలకమన్నారు.

    బీజేపీ ఆంధ్వర్యంలోని కేంద్రం ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు వివరించారు.

    పార్లమెంట్

    ఆదివాసి ప్రాంతాల్లో ఆదర్శ పాఠాశాలలు ఏర్పాటు: రాష్ట్రపతి

    పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని ఆమోదించినట్లు రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. ప్రభుత్వంలో జవాబుదారి తనం పెరిగినట్లు చెప్పారు. బినామీ ఆస్థులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

    ఆదివాసి ప్రాంతాల్లో ఆదర్శ పాఠాశాలలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి వివరించారు. చరిత్రలో తొలిసారిగా బిర్సా ముందా జయంతిని అధికారికంగా కేంద్రం నిర్వహించినట్లు చెప్పారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

    ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలను మరింత పటిష్టం చేసినట్లు రాష్ట్రపతి ముర్ము స్పష్టం చేశారు. మహిళా సాధికారతను కేంద్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము
    బడ్జెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ద్రౌపది ముర్ము

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు రుణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025