NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం
    కొత్త విధానంతో పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం

    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 18, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది.

    దేశంలోని మధ్యతరగతి ప్రజలు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతారని, తమకు కొంత ఉపశమనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను మధ్యతరగతికి చెందినవారని వారి ఆర్థిక ఒత్తిడిని అర్థం చేసుకుంటానని పేర్కొన్నారు.

    కొత్త విధానం ఇంటి అద్దె, బీమాపై మినహాయింపులను పరిగణలోకి తీసుకోకపోవడం వలన అంత ఆకర్షణీయంగా లేదని నిపుణులు అంటున్నారు.

    పన్ను

    పన్ను పరిమితిని 20 లక్షలకు పెంచాలని నిపుణులు కోరుతున్నారు

    ప్రస్తుతం, రూ. 2.5-5 లక్షల ఆదాయంపై 5% పన్ను విధిస్తుండగా, రూ. 5-7.5 లక్షలు 10%పన్ను, రూ. 7.5-10 లక్షలకు 15% పన్ను, రూ. 10-12.5 లక్షలు 20%, రూ. 12.5-15 లక్షలు 25%, వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు ఆపైన 30%. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో, రూ. 5-7.5 లక్షలకు 10% పన్ను విధిస్తున్నారు. అయితే ఇది పాత పన్ను విధానంలో 20%.

    పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఇతర పన్ను ఆదా పథకాలలో పెట్టుబడులకు తగ్గింపులను ఈ కొత్త పన్ను విధానాలను అనుమతించాలని నిపుణులు అంటున్నారు.

    30% పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 15లక్షల నుంచి 20లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫైనాన్స్
    భారతదేశం
    ఆదాయం
    ప్రకటన

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఫైనాన్స్

    2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు టెక్నాలజీ
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్ ప్రపంచం
    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల ఆటో మొబైల్

    భారతదేశం

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో ఎయిర్ టెల్
    జనవరి 13న హాకీ ప్రపంచ కప్ ప్రపంచం
    జనవరి 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో

    ఆదాయం

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం

    ప్రకటన

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025