NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్‌ విమర్శలు
    తదుపరి వార్తా కథనం
    Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్‌ విమర్శలు
    'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్‌ విమర్శలు

    Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్‌ విమర్శలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యలపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

    సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం, ఆయన బుల్డోజర్ చర్యలపై మండిపడ్డారు. బుల్డోజర్లు ఇప్పుడు గ్యారేజీలకే పరిమితమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

    సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యలను వ్యతిరేకిస్తూ తీర్పు ఇచ్చిందని, దీనికి ధన్యవాదాలని చెప్పారు.

    పేదలకు చెందిన ఏ ఒక్క ఇల్లు ఇక కూలదని కాన్పుర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    Details

    20న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

    యూపీలో నవంబర్ 20న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

    వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడం అనేది అన్యాయమని, దీనిని నిరసిస్తూ కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు.

    జడ్జిలా వ్యవహరించి, నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని ఆయన స్పష్టం చేసింది. ప్రభుత్వాలు, అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది.

    కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    యోగి ఆదిత్యనాథ్

    తాజా

    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన
    BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం  సుప్రీంకోర్టు
    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్

    సుప్రీంకోర్టు

    Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట.. మాజీ మంత్రి అభ్యర్ధనకు నిరాకరణ రేవంత్ రెడ్డి
    Supreme Court: హైకోర్టు మహిళ న్యాయమూర్తిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం  కర్ణాటక
    High Court: ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం నోటిఫికేషన్ ఇండియా
    Child Pornography Case: నేడు ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు.. భారతదేశం

    యోగి ఆదిత్యనాథ్

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మహారాష్ట్ర
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ బీజేపీ
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ ఉత్తర్‌ప్రదేశ్
    Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025