NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Road Acident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Road Acident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
    చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

    Road Acident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద ఓ బస్సు రెండు లారీలను ఢీకొనడంతో 8 మంది మరణించినట్లు సమాచారం. 40 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది.

    గాయపడిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

    సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

    ప్రమాదం వల్ల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, కానీ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేశారు.

    వివరాలు 

    రెండు లారీలను ఢీకొట్టిన బస్సు 

    ఇక బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపునకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పడంతోనే ఇది జరిగిందని భావిస్తున్నారు.

    అదుపు తప్పిన బస్సు పక్క రోడ్డులోకి దూసుకెళ్లి, రెండు లారీలను ఢీకొట్టింది.

    పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

    ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిత్తూరు
    రోడ్డు ప్రమాదం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చిత్తూరు

    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు
    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్  ఆంధ్రప్రదేశ్

    రోడ్డు ప్రమాదం

    Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి  దిల్లీ
    Mathura: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీ.. 40 మంది ప్రయాణికులకు గాయాలు ఉత్తర్‌ప్రదేశ్
    Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు  తమిళనాడు
    Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025