English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amaravati: రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం
    రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

    Amaravati: రూ.లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి.. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 19, 2025
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి.

    ఈ సందర్భంగా రాజధానిలో రూ.52 వేల కోట్లతో చేపట్టనున్న పనులు, రూ.48 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రధానికి వివరించనున్నారు.

    తొమ్మిదేళ్ల క్రితం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని 'నవ నగరాల పనుల ప్రారంభోత్సవ సభ'గా నిర్వహించాలని నిర్ణయించారు.

    Details

    వాస్తు పరంగా కూడా అనుకూలం

    ఈ కార్యక్రమం నిర్వహణ కోసం సచివాలయం వెనుక ఎన్‌-9 రహదారి పక్కన 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.

    ప్రధానితో పాటు ఇతర ప్రముఖులు హాజరవనున్న నేపథ్యంలో రవాణాకు అనువుగా ఉండేలా ఈ ప్రాంతాన్ని నిర్ణయించారు.

    వాస్తు పరంగా కూడా ఇది అనుకూలమని అధికారులు తెలిపారు.

    రాజధాని పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శాసనసభ భవనంలోని తన ఛాంబర్‌లో పురపాలక మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    Details

    రాజధాని పనుల పునఃప్రారంభోత్సవంపై సన్మాహాలు

    సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు.

    ఎన్ని పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించవచ్చన్న అంశంపై సమాలోచనలు

    చేశారు. రాజధానిలోని మొత్తం ఆరు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం, సచివాలయం వెనుక ఉన్న ప్రదేశం అన్ని విధాలా అనుకూలమని తేలింది.

    రాజధాని పనుల పునఃప్రారంభోత్సవం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై సీఎం ముహూర్తంపై చర్చించారు.

    సమావేశం అనంతరం, సీఆర్డీఏ కమిషనర్‌ కన్నబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

    గతంలో ఉద్ధండరాయునిపాలెం వద్ద నిర్మించిన హెలిప్యాడ్లు, సచివాలయం ఎదుట ఉన్న హెలిప్యాడ్లను సభకు వచ్చే ప్రముఖుల రవాణా కోసం వినియోగించాలని నిర్ణయించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    ఇండియా

    తాజా

    RCB vs PBKS : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. చిత్తుగా ఓడిన పంజాబ్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Jonas Masetti: బ్రెజిల్‌కు చెందిన జొనాస్ మాసెట్టికి పద్మశ్రీ అవార్డు.. ఇంతకీ ఎవరీయన ? పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    #NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి? డీఆర్జీ దళాలు
    Virat Kohli: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎందుకని ప్రశ్నించిన హర్భజన్ కూతురు విరాట్ కోహ్లీ

    అమరావతి

    Narayana: ఏపీ రాజధాని అమరావతికి మరో శుభవార్త.. రూ.11వేల కోట్ల రుణానికి హడ్కో గ్రీన్ సిగ్నల్ భారతదేశం
    Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం రైల్వే శాఖ మంత్రి
    Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు! కేంద్ర ప్రభుత్వం
    Amaravati: అమరావతి అభివృద్ధి దిశగా కీలక ఆమోదం.. రూ.15వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్

    ఇండియా

    PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్‌.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు హైదరాబాద్
    Maha Kumbh : మహాకుంభమేళాలో వింతలు, విశేషాలు..మోనాలిసా నుండి ఐఐటీ బాబా వరకు! ఉత్తర్‌ప్రదేశ్
    Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం? తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025