NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్‌ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు 
    తదుపరి వార్తా కథనం
    Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్‌ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు 
    యానిమేటెడ్ క్లిప్‌ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు

    Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్‌ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2024
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ కర్ణాటక విభాగం చీఫ్ బీవై విజయేంద్ర, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది.

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముస్లింలకు పెద్ద ఎత్తున నిధులు అందజేస్తున్నట్లు చూపుతూ కర్ణాటక బీజేపీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది.

    మే 4న, శనివారం నాడు బీజేపీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసిన 17 సెకన్ల యానిమేటెడ్ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కాదని ముస్లింలకు ఎక్కువ నిధులు ఇస్తున్నట్లుగా సూచిస్తోంది.

    Details 

    నడ్డా, విజయేంద్ర, మాలవ్యలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

    ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ లీగల్ యూనిట్ టీమ్ సభ్యుడు రమేష్ బాబు ఫిర్యాదు చేశారు.

    ఈ ఆరోపణలకు సంబంధించి నడ్డా, విజయేంద్ర, మాలవ్యలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

    ఈ వీడియోకు సంబంధించి గతంలో కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    జేపీ నడ్డా

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    కర్ణాటక

    Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ ! గోవా
    Karnataka Assembly: 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. అసెంబ్లీ ముందు కలకలం  భారతదేశం
    Karnataka: మతాంతర వివాహం చేసుకున్నందుకు దంపతులపై దాడి! భారతదేశం
    Karnataka: అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ .. గ్రామంలోకి ప్రవేశించకుండా బీజేపీ ఎంపీని అడ్డుకున్న దళితులు  భారతదేశం

    జేపీ నడ్డా

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు లోక్‌సభ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025