NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YS Jagan: విదేశీ పర్యటనకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి
    తదుపరి వార్తా కథనం
    YS Jagan: విదేశీ పర్యటనకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి
    YS Jagan: విదేశీ పర్యటనకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

    YS Jagan: విదేశీ పర్యటనకు వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

    వ్రాసిన వారు Stalin
    May 14, 2024
    06:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లభించింది.

    జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. అందుకు అవసరమైన అనుమతిని మంజూరు చేసింది.

    ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా యూకే వెళ్ళడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

    కాగా, జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది.

    ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విదేశాలకు వెళ్ళడానికి జగన్ కి సీబీఐ కోర్టు అనుమతి 

    CBI court in Hyderabad grants permission to AP Chief minister YS Jaganmohan Reddy for his foreign travel

    The tour from 17th May to 1st June. He is likely to travel with family for holiday.

    Jagan is facing quid pro quo investments case in CBI court #Jagan #Hyderabad pic.twitter.com/6yLhpQd7Se

    — Sudhakar Udumula (@sudhakarudumula) May 14, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఏపీలో హాట్ పాలిటిక్స్.. గన్నవరం బరిలోనే నిలబడతా : యార్లగడ్డ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025