NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి 
    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి 
    భారతదేశం

    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 25, 2023 | 06:22 pm 1 నిమి చదవండి
    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి 
    సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి

    2023 ఏడాదికి గాను సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు, 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు బోర్డు నిర్వహించింది. దాదాపు 38లక్షల మంది విద్యార్థులు పరీకలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీ కానీ, మే మొదటి వారంలో సీబీఎస్‌ఈ ఫలితాలను బోర్డు ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ 2023కి సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ మూడో వారంలో ముగిసింది.

    అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ఇలా తెలుసుకోవచ్చు

    సీబీఎస్ఈ బోర్డు 2023కు సంబంధించిన ఫలితాలను ప్రకటించిన తర్వాత 10, 12వ తరగతి విద్యార్థులు తమ మార్కులను చూసుకోవడానికి బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inని సందర్శించవచ్చు. అలాగే డిజిలాకర్‌లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు ఇలా చేయండి. తొలుత అధికారిక వెబ్‌సైట్‌ cbse.gov.in హోమ్‌పేజీకి వెళ్లాలి ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయాలి తెరపై కొత్త పేజీ కనిపిస్తుంది సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2023' లేదా 'సీబీఎస్ఈ 12తరగతి ఫలితాలు 2023' లింక్‌పై క్లిక్ చేయండి అనంతరం అడిగిన వివరాలను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి తర్వాత మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    విద్యార్థులు
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    విద్యార్థులు

    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ తూర్పుగోదావరి జిల్లా
    పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం జమ్ముకశ్మీర్
    తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు తెలంగాణ
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్
    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  బెంగళూరు
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ వ్యాపారం
    ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి  ఎయిర్ ఇండియా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు  ఉత్తర్‌ప్రదేశ్
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29 కరోనా కొత్త కేసులు
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?  పంజాబ్
    కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ  కోవిడ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023