NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం
    భారతదేశం

    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం

    వ్రాసిన వారు Naveen Stalin
    March 28, 2023 | 10:48 am 1 నిమి చదవండి
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్టు ప్రాథమిక విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగూనంగా ఈ మార్పులను తీసుకొచ్చినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. నూతనంగా తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫౌండేషన్ స్జేట్(ఎన్‌సీఎఫ్ఎఫ్ఎస్)ను అమల్లోకి తెస్తున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. ఈ నిర్ణయంతో నర్సరీ నుంచి 2వ తరగత వరకు పాఠ్యాంశాల్లో మార్పులు రానున్నాయి. అలాగే మిగత అంశాల్లో కూడా మార్పులు ఉండనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది.

    2023-24 విద్యా సంవత్సరం నుంచి అమలు

    2023-24 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా తీసుకొచ్చిని మార్పులు అమల్లోకి వస్తాయని సీబీఎస్ఈ తెలిపింది. అయితే ఈ మార్పుల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పింది. అలాగే విద్యార్థుల సామర్థ్యాల అంచనా, అభ్యాసన, విధానాలకు సంబంధించి అంశాల్లో ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉందని సీబీఎస్ఈ పేర్కొంది. విద్యార్థి ప్రవేశ సమయంలో చిన్నారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను రికార్డు చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    విద్యా శాఖ మంత్రి
    భారతదేశం
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    విద్యా శాఖ మంత్రి

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యార్థులు
    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం ఆంధ్రప్రదేశ్

    భారతదేశం

    మార్చి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    భారతదేశంలో ఆకాశంలో కనిపించనున్న ఈ అయిదు గ్రహాలు గ్రహం
    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు

    తాజా వార్తలు

    తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ తెలంగాణ
    తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం అమెరికా
    రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి కర్ణాటక
    హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ కోవిడ్
    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023