NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ
    తదుపరి వార్తా కథనం
    ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ
    ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ

    ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ

    వ్రాసిన వారు Stalin
    May 17, 2023
    06:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. యూరియా కోసం రూ.70,000 కోట్లు, డీ-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం రూ.38,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం తెలిపారు.

    ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు.

    ఎరువుల ధరలను పెంచొద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఖరీఫ్ సీజన్‌కు రూ. 1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

    కేంద్రం

    రైతులు సకాలంలో ఎరువులు పొందడంమే తమ లక్ష్యం: మాండవీయ 

    యూనియన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ యూరియా భారతదేశ వార్షిక అవసరాలు కోసం 325-350 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

    దేశంలోని రైతులు సకాలంలో ఎరువులు పొందడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలో వ్యత్యాసం వచ్చినప్పుడల్లా రైతులపై భారం పడకుండా, గతేడాది ప్రభుత్వ బడ్జెట్‌లో రూ.2.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు.

    రూ.17,000 కోట్ల బడ్జెట్‌తో ఐటి హార్డ్‌వేర్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మన్‌సుఖ్ మాండవీయ
    ప్రభుత్వం
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మన్‌సుఖ్ మాండవీయ

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్
    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కరోనా కొత్త మార్గదర్శకాలు
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కరోనా కొత్త కేసులు

    ప్రభుత్వం

    40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా వోడాఫోన్
    జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థ
    విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నిర్లక్ష్యం ; చంటిబిడ్డ మృతదేహంతో స్కూటీపై 120కిలోమీటర్లు ప్రయాణం విశాఖపట్టణం
    ఆధార్‌ని పాన్ నంబర్‌తో లింక్ చేసారో లేదో తెలుసుకోవడానికి ఇవి పాటించండి ఆధార్ కార్డ్

    తాజా వార్తలు

    ఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు చంద్రుడు
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  సీబీఐ
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025