NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం
    తదుపరి వార్తా కథనం
    Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం
    వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం

    Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం

    వ్రాసిన వారు Stalin
    Jul 30, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర మంత్రిత్వ శాఖ కేంద్ర బృందం(ఐఎంసీటీ) సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.

    ఈ బృందానికి ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వం వహిస్తారు.

    బృందంలో వ్యవసాయం, ఆర్థిక, జల శక్తి, విద్యుత్, రోడ్డు రవాణా, హైవేలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల ప్రతినిధులు ఉంటారు.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు.

    గత వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేంద్ర బృందం రాకపై కిషన్ రెడ్డి ట్వీట్

    .@BJP4Telangana సీనియర్ నాయకులతో కూడిన బృందంతో సమావేశమైన వెంటనే, గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ @AmitShah గారు వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందాన్ని వరదల వలన సంభవించిన నష్టాన్ని అంచనా వేయటానికి వెంటనే తెలంగాణ రాష్ట్రానికి పంపించాలని కేంద్ర హోంశాఖ… pic.twitter.com/Uh3rcxgNI0

    — G Kishan Reddy (@kishanreddybjp) July 30, 2023

    తెలంగాణ

    భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నిలిచిపోవడంతో శనివారం నుంచి సహాయక చర్యలు ఊపందుకున్నాయి.

    తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహాయక చర్యలను పర్యవేక్షించారని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారితో మాట్లాడినట్లు శనివారం రాత్రి అధికారిక ప్రకటనలో తెలిపారు.

    గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    తెలంగాణలోని ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆగస్టు 1వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    భారీ వర్షాలు
    కేంద్ర ప్రభుత్వం
    జి.కిషన్ రెడ్డి

    తాజా

    Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది ఆపరేషన్‌ సిందూర్‌
    Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి భారీ వర్షాలు
    Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్  కమల్ హాసన్
    Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్! ఉక్రెయిన్

    తెలంగాణ

    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  హైదరాబాద్
    TS Govt : వైద్యారోగ్య శాఖలో పదోన్నతులు.. వారంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు ప్రపంచం
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు హైదరాబాద్
    శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్‌ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు హైదరాబాద్

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  ఉత్తరాఖండ్
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ
    తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ తెలంగాణ

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి

    జి.కిషన్ రెడ్డి

    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక సికింద్రాబాద్
    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి టి. రాజాసింగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025