NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: దెబ్బతిన్న రోడ్ల  పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు.. కేంద్ర బృందానికి నివేదిక 
    తదుపరి వార్తా కథనం
    Telangana: దెబ్బతిన్న రోడ్ల  పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు.. కేంద్ర బృందానికి నివేదిక 
    దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు

    Telangana: దెబ్బతిన్న రోడ్ల  పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు.. కేంద్ర బృందానికి నివేదిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవలి భారీ వర్షాలు తెలంగాణలో రోడ్లు, వంతెనలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.

    ఈ వర్షాల కారణంగా 2,410 కిలోమీటర్ల పొడవున్న ఆర్‌అండ్‌బీ రోడ్లు, 150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 193 హైలెవల్ వంతెనలు, 77 కల్వర్టులు, కాజ్‌వేలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

    మొత్తం 600 రోడ్లు దెబ్బతిన్నాయి.వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి,వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోయాయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

    వరద తగ్గిన తర్వాత, అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

    వివరాలు 

    కేంద్ర బృందానికి నివేదిక

    జిల్లా వారీగా దెబ్బతిన్న రోడ్లను గుర్తించారు. వీటి పునరుద్ధరణ కోసం రూ.2,282 కోట్లు, తాత్కాలిక మరమ్మతులకు రూ.86.17 కోట్లు అవసరమని అంచనాలు వేయడం జరిగింది.

    వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర అధికారుల బృందం బుధవారం నుండి రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించనుంది.

    ఈ పర్యటన తర్వాత, కేంద్ర బృందానికి నివేదిక అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఐఎండీ
    Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం ఇండియా
    Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ భారీ వర్షాలు
    IMD Warning: ఐఎండీ తీవ్ర హెచ్చరిక.. అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025