NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం 
    తదుపరి వార్తా కథనం
    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం 
    ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం

    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    02:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్,తెలంగాణలపై ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే.

    ఈరోజు కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీ పరిస్థితులను సమీక్షించింది. జలవనరుల శాఖ అధికారులు, బ్యారేజీకి సంబంధించిన నీటి ప్రవాహం, ఇతర ముఖ్య విషయాలను కేంద్ర బృందానికి వివరించారు.

    ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు, ఈ నెల 1న 11.43 లక్షల క్యూసెక్కుల వరద రికార్డు స్థాయిలో వచ్చిందని తెలిపారు.

    కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపు సమస్యలపై కూడా కేంద్ర బృందం అవగాహన పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    ఆంధ్రప్రదేశ్

    Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన  చంద్రబాబు నాయుడు
    Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి గుంటూరు జిల్లా
    Prakasam barrage: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి, 70 గేట్లు ఎత్తివేత  ప్రకాశం జిల్లా
    RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025