NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య
    కర్ణాటక మంత్రి చేసిన గో హత్య వ్యాఖ్యలపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య

    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య

    వ్రాసిన వారు Stalin
    Jun 06, 2023
    06:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గో హత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు.

    బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చిస్తుందని సిద్ధరామయ్య అన్నారు.

    అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గేదెలను చంపగలిగితే, ఆవులను ఎందుకు చంపకూడదు? అంటూ గో హత్యపై కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి కె వెంకటేష్ అంతకుముందు మాట్లాడారు.

    గత బీజేపీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందని.. అందులో గేదెల వధకు అనుమతి ఇచ్చారని, అయితే గో హత్య చేయరాదని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

    అయితే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి మీడియాతో అన్నారు.

    కర్ణాటక

    రెండు రోజులుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన

    వయసు మళ్లిన ఆవులను వధించడం వల్ల పశువుల నిర్వహణలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్చని వెంకటేష్ సూచించారు.

    మంత్రి ప్రకటనపై గత రెండు రోజులుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

    కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరుస ట్వీట్లలో వెంకటేష్ ప్రకటనను ఖండించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించాలని, తన మంత్రికి తగిన సలహా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    గోవధ బిల్లును రద్దు చేయడానికి కాంగ్రెస్‌కు సరైన కారణం లేదని, కాంగ్రెస్ హిందువుల సెంటిమెంట్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తోందని బొమ్మై మండిపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    సిద్ధరామయ్య
    బీజేపీ
    కాంగ్రెస్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కర్ణాటక

    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  అసెంబ్లీ ఎన్నికలు
    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  బీజేపీ
    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    సిద్ధరామయ్య

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్

    బీజేపీ

    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్ బండి సంజయ్
    అసెంబ్లీ ఎన్నికలు: 'రాహుల్ జీ.. కర్ణాటక సమస్యలపై గొంతు విప్పాలి'; కాంగ్రెస్ శ్రేణుల వేడుకోలు కర్ణాటక
    బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కేరళ

    కాంగ్రెస్

    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    అమృత్‌పాల్‌ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే! పంజాబ్
    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025