NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు
    తదుపరి వార్తా కథనం
    NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు
    NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచార కేసులు

    NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు

    వ్రాసిన వారు Stalin
    Jan 29, 2024
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో చిన్నారులపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో 2016-2022 మధ్య కాలంలో పిల్లలపై అత్యాచారం కేసులు భయంకరంగా పెరిగాయి.

    నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా ఎన్‌జీఓ సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యూ (CRY) ఈ డేటాను వెల్లడించింది.

    2016 నుంచి 2022 మధ్య కాలంలో ఇటువంటి కేసులు 96.8 శాతం పెరిగాయని 'CRY' తన నివేదికలో పేర్కొంది.

    2021లో మొత్తం 36,381 కేసులు నమోదయ్యాయి. 2020లో ఈ సంఖ్య 30,705గా ఉంది.

    2019లో 31,132, 2018లో 30,917, 2017లో 27,616 కేసులు నమోదయ్యాయి. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం 2016లో 19,765 కేసులు నమోదయ్యాయి.

    అత్యాచారం

    కేసులు ఎందుకు పెరిగాయి?

    అవగాహన కారణంగా పిల్లలపై లైంగిక నేరాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయని CRY ఎన్‌జీఓ డైరెక్టర్ శుభేందు భట్టాచార్జీ అన్నారు.

    హెల్ప్‌లైన్‌లు, ఆన్‌లైన్ పోర్టల్‌లు, ప్రత్యేక ఏజెన్సీలు అందుబాటులోకి రావడంతో బాధితులు సులభంగా ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో కేసులు పెరిగాయని భట్టాచార్జీ తెలిపారు.

    చట్టపరమైన సంస్కరణలు, విధాన మార్పుల వల్ల కేసుల రిపోర్టింగ్‌లో పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు.

    జాతీయ, అంతర్జాతీయ చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టాచార్జీ వెల్లడించారు.

    పిల్లలపై జరిగే నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరమని నొక్కి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అత్యాచారం
    పిల్లల పెంపకం
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం
    IPL 2025: ఐపీఎల్ 2025 గేమ్ ఛేంజర్లు.. బ్యాటింగ్, బౌలింగ్ స్టార్లు ఎవరో తెలుసా? ఐపీఎల్
    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్

    పిల్లల పెంపకం

    మీ టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారా? ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి. లైఫ్-స్టైల్
    మీ పిల్లలకు చదువు మీద ఆసక్తి కలిగించడానికి చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    పిల్లల పెంపకం: మీ పిల్లలు మీ తోడు లేకుండా ఆడుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు ఆహారం

    తాజా వార్తలు

    Ayodhya: రెండోరోజు  అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే  అయోధ్య
    Rahul Gandhi: హిమంత శర్మ.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు: రాహుల్ గాంధీ ఫైర్ రాహుల్ గాంధీ
    Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ  ఎయిర్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025