NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్ 
    తదుపరి వార్తా కథనం
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్ 

    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్ 

    వ్రాసిన వారు Stalin
    May 20, 2023
    10:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే వారం జీ20 సమావేశాన్ని కశ్మీర్‌లో నిర్వహించడంపై చైనా అక్కసును వెల్లగక్కింది.

    వివాదాస్పద ప్రాంతమైన కశ్మీర్ లో జీ20 సమావేశంను నిర్వహించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బీజింగ్‌లో జరిగిన సమావేశంలో ప్రకటించారు.

    మే 22 నుంచి మే 24 వరకు జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో మూడో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.

    2019లో ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో నిర్వహిస్తున్న అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.

    చైనా

    చైనా వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం 

    అయితే చైనా వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన సొంత భూభాగంలో సమావేశాలు నిర్వహించడంలో తప్పులేదని స్పష్టం చేసింది.

    చైనాతో సాధారణ సంబంధాలకు సరిహద్దులో శాంతి అవసరమని పేర్కొంది. శ్రీనగర్‌లో జరగనున్న జీ20 సమావేశం జమ్ముకశ్మీర్‌కు తన నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.

    శ్రీనగర్‌లో జరిగే ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమం దేశంలో, ప్రపంచవ్యాప్తంగా సానుకూల సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం
    భారతదేశం
    చైనా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి

    భారతదేశం

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్
    2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్ ఐఎంఎఫ్
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా

    చైనా

    దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విమానాల విన్యాసాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం స్మార్ట్ ఫోన్
    ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు! యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    జమ్ముకశ్మీర్

    ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు భారతదేశం
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే? భారతదేశం
    రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025