NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు 
    తదుపరి వార్తా కథనం
    ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు 
    ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు

    ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు 

    వ్రాసిన వారు Stalin
    Jun 20, 2023
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    వరిధాన్యాన్ని వివిధ ఉత్పత్తులుగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

    అన్ని జిల్లాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే, వరి ఉత్పత్తిలో ఇప్పటికే దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతులు, తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో విక్రయించి, అధిక లాభాలు ఆర్జించగలుగుతారని చెప్పారు.

    అలాగే రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

    రైస్ మిల్లుల ఏర్పాటుపై జపాన్‌కు చెందిన ప్రముఖ రైస్ మిల్ కంపెనీ సాటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు.

    తెలంగాణ

    రైతులను వ్యాపారులుగా మార్చుతాం: సీఎం

    తెలంగాణ నుంచి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో మార్కెట్ కల్పించే బాధ్యతను కూడా కార్పొరేషన్ తీసుకుంటందని సీఎం కేసీఆర్ చెప్పారు.

    రైతులను వ్యాపారులుగా మార్చే పనిని పౌరసరఫరాల శాఖ తీసుకుంటుందని, రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి మిల్లులను ఏర్పాటు చేసి వాటిని రైస్ మిల్లులకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.

    అయితే ఇందుకోసం మరిన్ని గోదాములు కూడా నిర్మించాలన్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు.

    ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు రూ.2వేల కోట్లు కోట్లు అవుతందని సీఎం కేసీఆర్ అంచనా వేశారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    తెలంగాణ సీఎంఓ ట్వీట్

    వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతాంగాన్ని తమ ఉత్పత్తులను విశ్వ విపణిలో విక్రయించి మరిన్ని లాభాలు ఆర్జించే స్థాయికి… pic.twitter.com/AzTGlfPdKr

    — Telangana CMO (@TelanganaCMO) June 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ముఖ్యమంత్రి

    తాజా

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌

    తెలంగాణ

    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ  ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు హైదరాబాద్
    తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్  ఉద్యోగుల తొలగింపు
    నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి  హైదరాబాద్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    'హిందువుగా పుట్టాను, హిందువుగానే చనిపోతాను'; కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్ కేఏ పాల్
    హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్ లైఫ్-స్టైల్
    కేసీయార్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి బెలూన్లు పేలి కాలేరు వెంకటేష్ కు గాయాలు అంబర్‌పేట్
    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ అసదుద్దీన్ ఒవైసీ

    ముఖ్యమంత్రి

    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కర్ణాటక
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
    పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025