NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు
    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 01, 2023
    06:00 pm
    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు
    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఈసారి ఫిర్యాదు చేసింది ఏ పార్టీ ప్రతినిధి కాదు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా ఫిర్యాదు మేరకు న్యాయవాది అరుణ్ భదౌరియా పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో తన భారత్ జోడో యాత్రలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కమల్ భదౌరియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    2/2

    ఏప్రిల్ 12న పిటిషన్‌పై కోర్టులో విచారణ

    జనవరి 9, 2023న హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్రలో భాగంగా స్ట్రీట్-కార్నర్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు కమల్ భదౌరియా తన పిటిషన్‌లో వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 12న కోర్టులో విచారణ జరగనుంది. 'దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎందుకు ఉంది' అనే పరువు నష్టం కేసులో గత నెలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రాహుల్ గాంధీ
    హర్యానా
    తాజా వార్తలు

    రాహుల్ గాంధీ

    యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా బ్రిటన్
    మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా? లోక్‌సభ
    ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    హర్యానా

    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ కర్ణాటక
    గురుగ్రామ్: కరోనాకు భయపడి మూడేళ్లుగా బయటికి రాకుండా ఇంట్లోనే తల్లీకొడుకులు కోవిడ్
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ

    తాజా వార్తలు

    1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు దిల్లీ
    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం ఆంధ్రప్రదేశ్
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు టి. రాజాసింగ్
    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు శ్రీనగర్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023