NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు
    తదుపరి వార్తా కథనం
    బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు
    కాంగ్రెస్ దిగ్గజ నేత సి.రాజగోపాలాచారి మునిమనవడు సీఆర్‌ కేశవన్‌ బీజేపీలో చేరిక

    బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు

    వ్రాసిన వారు Stalin
    Apr 08, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రెండు నెలల తర్వాత ఆయన బీజేపీలో చేరారు.

    ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీలో తనను చేర్చుకున్నందుకు అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    సీఆర్ కేశవన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వం దేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చిందని అన్నారు.

    ప్రధాని మోదీ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, ఆయన తమను సరైన మార్గంలో తీసుకెళ్తారని చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేశవన్

    ராஜாஜி அவர்களின் கொள்ளுப் பேரன் திரு @crkesavan அவர்கள் காங்கிரஸ் கட்சியிலிருந்து விலகி நமது பாரத பிரதமர் திரு நரேந்திர மோடி அவர்களின் நல்லாட்சியால் ஈர்க்கப்பட்டு இன்று தன்னை @BJP4Indiaவில் இணைத்துக் கொண்டார். @BJP4TamilNadu சார்பாக அவரை மனமார வரவேற்கிறேன். #Vanakkam_Modi pic.twitter.com/q03nTeh0FS

    — K.Annamalai (@annamalai_k) April 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    తమిళనాడు
    కాంగ్రెస్
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    బీజేపీ

    మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే' కల్వకుంట్ల కవిత
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్

    కాంగ్రెస్

    కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండో‌రోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు ఛత్తీస్‌గఢ్
    Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్ ఛత్తీస్‌గఢ్
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత తెలంగాణ

    తాజా వార్తలు

    జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్
    ట్రంప్‌కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్‌స్టార్ డేనియల్స్‌‌ను ఆదేశించిన అమెరికా కోర్టు డొనాల్డ్ ట్రంప్
    పెళ్లిళ్ల సీజన్‌ వేళ ఆకాశానంటిన బంగారం ధర; పది గ్రాములు రూ.61,360 హైదరాబాద్
    ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025