NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
    భారతదేశం

    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు

    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 24, 2023, 11:32 am 0 నిమి చదవండి
    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు
    స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్జారు

    ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగే పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం గమనార్హం. మూడు రోజుల సెషన్‌లో భాగంగా మొదటిరోజు పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికను ప్రాథమికంగా ఆమోదించి, ఆయన నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. అనంతరం సీడబ్య్లూసీకి ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. కొత్త సీడబ్య్లూసీ కమిటీ ఏర్పడే వరకు వర్కింగ్ కమిటీ పాత్రను స్టీరింగ్ కమిటీ పోషిస్తుంది. సాయంత్రం 4గంటలకు సబ్జెక్టుల కమిటీ సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా పలు తీర్మానాలను రూపొందిచంనున్నారు.

    ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై అధిష్ఠానం ఫోకస్

    ఈ ఏడాది కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు పరీక్షగా మారాయి. అలాగే 2024లో సార్వత్రిక ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ప్లీనరీలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన రోడ్‌మ్యాప్‌పై అధిష్ఠానం ఫోకస్ పెట్టనుంది. బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యత గల పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకునే వ్యూహాన్ని ఖరారు చేయాలని కాంగ్రెస్ నాయక్వతం భావిస్తోంది. ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది. ఆరోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ అనంతరం ప్లీనరీ ముగుస్తుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సోనియా గాంధీ
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్

    సోనియా గాంధీ

    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  కాంగ్రెస్
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక
    సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం; ఈసీకి ఫిర్యాదు  కర్ణాటక
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్

    రాహుల్ గాంధీ

    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  దిల్లీ
    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    మోదీ కంటే ముందు రాహుల్ అమెరికా పర్యటన; 10రోజులు అక్కడే  నరేంద్ర మోదీ
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  భారత్ జోడో యాత్ర

    కాంగ్రెస్

    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    నా నాయకత్వంలో కాంగ్రెస్‌కు 135 సీట్లు వచ్చాయి: డీకే శివకుమార్ సంచలన కామెంట్స్  కర్ణాటక
    బజరంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చినందుకు ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు  మల్లికార్జున ఖర్గే

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023