NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు; కొత్తగా 3,038 మందికి వైరస్
    తదుపరి వార్తా కథనం
    దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు; కొత్తగా 3,038 మందికి వైరస్

    దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు; కొత్తగా 3,038 మందికి వైరస్

    వ్రాసిన వారు Stalin
    Apr 04, 2023
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో మంగళవారం 3,038 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహమ్మారి సోకి కొత్తగా మరో 9మంది మృతి చెందినట్లు పేర్కొంది.

    కొత్త కేసులతో కలిసి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 21,179‌కు పెరిగింది.

    తాజా సంభవించిన మరణాలతో కలిపి మొత్త మృతుల సంఖ్య 5,30,901కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    కొత్తగా చనిపోయిన వారిలో దిల్లీ, పంజాబ్‌లో ఇద్దరు, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలో ఒకరు చొప్పున, కేరళలో రెండు మరణాలు నమోదయ్యాయి.

    కరోనా

    మరణాల రేటు 1.19 శాతం

    కొత్త నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.47 కోట్ల(4,47,29,284)కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

    క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతంగా ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఇప్పటి వరకు వైరస్ కోలుకున్న వారి సంఖ్య 4,41,77,204 కు పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

    దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌లు అందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    కోవిడ్

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ మన్‌సుఖ్ మాండవీయ
    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కర్ణాటక
    ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే? టీకా
    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం ప్రపంచ ఆరోగ్య సంస్థ

    భారతదేశం

    CCI గూగుల్ పై వేసిన ₹1,337 కోట్ల పెనాల్టీని సమర్థించిన NCLAT గూగుల్
    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం కోవిడ్
    వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు వీసాలు
    12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy ఉద్యోగుల తొలగింపు

    తాజా వార్తలు

    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు నరేంద్ర మోదీ
    ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం ఉత్తర్‌ప్రదేశ్
    మద్యం పాలసీ కేసు: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ కోర్టు మనీష్ సిసోడియా
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025