NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Crops digital survey: రాష్ట్రంలో పంటల డిజిటల్‌ సర్వే ప్రారంభం.. సర్వేలో పాల్గొన్న ఏఈవోలు 
    తదుపరి వార్తా కథనం
    Crops digital survey: రాష్ట్రంలో పంటల డిజిటల్‌ సర్వే ప్రారంభం.. సర్వేలో పాల్గొన్న ఏఈవోలు 
    రాష్ట్రంలో పంటల డిజిటల్‌ సర్వే ప్రారంభం.. సర్వేలో పాల్గొన్న ఏఈవోలు

    Crops digital survey: రాష్ట్రంలో పంటల డిజిటల్‌ సర్వే ప్రారంభం.. సర్వేలో పాల్గొన్న ఏఈవోలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    03:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో పంటల డిజిటల్ సర్వే ఎట్టకేలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 మంది వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈవో)లు గురువారం మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి సర్వేలో పాల్గొన్నారు.

    162 మంది ఏఈవోలు సస్పెన్షన్‌లో ఉన్నా కూడా వారు సర్వేలో పాల్గొనడం విశేషం.

    పంటల డిజిటల్ సర్వేకు వ్యతిరేకంగా ఏఈవోలు ఆందోళనలు చేస్తున్న సమయంలో, ప్రభుత్వం 162 మందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

    వివరాలు 

    సస్పెన్షన్లు ఎత్తివేస్తామని హామీ

    ఈ విషయం పై బుధవారం ఏఈవోలు సంఘాల నేతలతో వ్యవసాయ సంచాలకుడు గోపి చర్చలు నిర్వహించారు.

    వారి సమస్యలు పరిష్కరిస్తామని, విధులకు హాజరైన వారి సస్పెన్షన్లు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

    ఈ నేపథ్యంలో వారు అందరూ ఉదయమే సర్వేకు బయలుదేరి, పంటల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Telangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం రేవంత్ రెడ్డి
    Hyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్‌ పెంపే ప్రభుత్వ లక్ష్యం  రేవంత్ రెడ్డి
    Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్‌ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం రేవంత్ రెడ్డి
    Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025