NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు
    దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు
    భారతదేశం

    దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 17, 2023 | 02:04 pm 1 నిమి చదవండి
    దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు

    దిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈదురు గాలులు మే 18 వరకు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే రాబోయే ఐదు రోజుల పాటు ఒడిశాలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, దిల్లీ, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లో ఈదురు గాలుల ప్రభావం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇదే సమయంలో దిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నందున, జాతీయ రాజధాని నివాసితులు ఎండలనుంచి కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు. మధ్యప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది.

    ఒడిశాలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ 

    ఒడిశాలో రానున్న ఐదు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. ఢిల్లీ అంతటా మంగళవారం ఉదయం బలమైన గాలులు వీచాయి. దుమ్ము, గాలి నాణ్యతను ప్రభావితం చేసింది. అలాగే దృశ్యమానత 1,000 మీటర్లకు తగ్గిందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని 18చోట్ల మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐఎండీ తన అంచనాలో పేర్కొంది. బాలాసోర్, భద్రక్, కేంద్రపాడ, జగత్‌సింగ్‌పూర్, జాజ్‌పూర్, కటక్, ఖుర్దా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    ఐఎండీ
    ఒడిశా
    తాజా వార్తలు

    దిల్లీ

    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ వీసాలు
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  సీబీఐ
    కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు

    ఐఎండీ

    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ కేరళ
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తుపాను
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  బంగ్లాదేశ్
    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు; ఐఎండీ ఏం చెప్పిందంటే పశ్చిమ బెంగాల్

    ఒడిశా

    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్
    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం పూరీ జగన్నాథ దేవాలయం
    యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ  బ్రిటన్
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు

    తాజా వార్తలు

    సిడ్నీలో క్వాడ్ సమ్మిట్‌ను రద్దు; హిరోషిమాలో తదుపరి చర్చలు  ఆస్ట్రేలియా
    దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు  కరోనా కొత్త కేసులు
    ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్ నంద్యాల
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం  భారతదేశం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023