NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం 
    భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం

    భారత రక్షణ సిబ్బంది లక్ష్యంగా పాకిస్థాన్ సైబర్ దాడులు.. అలర్ట్ చేసిన కేంద్రం 

    వ్రాసిన వారు Stalin
    Sep 25, 2023
    02:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ సైబర్ అటాక్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సెక్యూరిటీ అడ్వైజరీని విడుదల చేసింది.

    భారత రక్షణ సిబ్బందిని పాకిస్థాన్ సైబర్ అటాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తూ అడ్వైజరీలో పేర్కొంది.

    .IN డొమైన్ కింద రిజిస్టర్ చేయబడిన వెబ్‌సైట్‌లను ఉపయోగించి పాకిస్థాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని కేంద్రం వెల్లడించింది.

    .IN డొమైన్ అనేది భారతదేశానికి సంబంధించిన కోడ్ అని, దీన్ని పాక్ సైబర్‌ అటాకర్లు ఉపయోగించడం వల్ల దాడి మూలాన్ని గుర్తించడం కష్టమవుతోందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

    పాకిస్థాన్ .IN డొమైన్‌ను ఉపయోగించడం అనే కొత్త వ్యూహం అని, ప్రస్తుతం ఇది సైబర్ నేరగాళ్ల ట్రెండ్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    సైబర్

    పాక్ నిర్వహిస్తున్న డొమైన్‌లను గుర్తించేందుకు ప్రత్యేక ఆపరేషన్

    భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సెక్యూరిటీ అడ్వైజరీలో పలు అనుమానిత వెబ్‌సైట్‌లను పొందుపర్చింది.

    అనుమానిత సైట్లలో coorddesk.in, ksboards.in, coordbranch.in, ksbpanel.in ఉన్నాయి. సాయుధ దళాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సైబర్ దాడులకు ఉపయోగిస్తున్న మరిన్ని డొమైన్‌లను గుర్తించడానికి కేంద్రం ఆపరేషన్‌ను చేపట్టింది.

    భారత రక్షణ సిబ్బంది సైబర్ దాడుల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది.

    ఎందకంటే, రక్షణ సిబ్బంది నుంచి సమాచారం లీకైతే, అది జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది.

    ఈ నేపథ్యంలో మాల్వేర్ నుంచి అప్రమత్తంగా ఉండాలని భారతీయ రక్షణ సిబ్బందిని హెచ్చరించింది.

    అనుమానిత వెబ్‌సైట్‌ల యూఆర్ఎల్‌లను బ్లాక్ చేయడం, అటువంటి వెబ్‌సైట్‌లకు సంబంధించి సిబ్బందిందరికీ అవగాహన కల్పించాలని అడ్వైజరీలో పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    భారతదేశం
    రక్షణ శాఖ మంత్రి
    సైబర్ నేరం

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    పాకిస్థాన్

    Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం.. షేమ్ అన్ పీసీబీ అంటూ ఫ్యాన్స్ ఫైర్ క్రికెట్
    Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష  ఇమ్రాన్ ఖాన్
    వరల్డ్ కప్ ముందు పాక్ ఫాస్ట్ బౌలర్ కీలక నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు క్రికెట్
    Pakistan: పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ఆకతాయిలు; 4చర్చిలు ధ్వంసం  చర్చి

    భారతదేశం

    భారత్, ఇండియా కాదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో పేరు మార్చే యోచనలో కేంద్రం   ఇండియా
    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం  జీ20 సదస్సు
    G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు దుబాయ్
    సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌  మెటా

    రక్షణ శాఖ మంత్రి

    అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్‌, పెంటగాన్ అలర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025