NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం 
    తదుపరి వార్తా కథనం
    ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం 
    ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు

    ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 04, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ కూటమికి ఇండియా పేరు పెట్టడంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిది.

    విపక్షాల నేతలు ఇటీవలే ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు.

    దీన్ని వ్యతిరేకిస్తూ దిల్లీకి చెందిన గిరీశ్ భరద్వాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలిచ్చింది.

    2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఎకతాటిపై పోటీ చేసేందుకు నిర్ణయించాయి.ఈ మేరకు కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ అంటూ ఇండియా పేరు పెట్టుకున్నాయి.

    జాతీయ చిహ్నంలో ఇండియా పేరు భాగమని, రాజకీయాల కోసం దాన్ని వినియోగించుకోవడం పట్ల పిటిషనర్ కోర్టుకెక్కారు. దీంతో 26 విపక్షాలకు నోటీసులు జారీ అయ్యాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇండియా కూటమికి హైకోర్టు నోటీసులు జారీ

    Delhi High Court issues notice to the Centre, Election Commission and several opposition political parties on a PIL seeking direction to opposition political parties to prohibit the use of the acronym I.N.D.I.A. pic.twitter.com/VmtAWhmfsS

    — ANI (@ANI) August 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    దిల్లీ

    Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన  వరదలు
    వరద గుప్పిట్లో దిల్లీ.. వరద ప్రాంతాల్లో 11.30 గంటలకు సీఎం కేజ్రీవాల్ పర్యటన వరదలు
    ఉగ్రరూపం దాల్చిన యమూనా నది.. క్రేజీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీలో కాంవడ్‌ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025