• భారతదేశం
  • బిజినెస్
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • టెక్నాలజీ
మరింత
సినిమాఆటోమొబైల్స్లైఫ్-స్టైల్కథనాలు
English Hindi Tamil
మరింత
English Hindi Tamil
భారతదేశం
బిజినెస్
అంతర్జాతీయం
క్రీడలు
టెక్నాలజీ
సినిమా
ఆటోమొబైల్స్
లైఫ్-స్టైల్
కథనాలు

మమ్మల్ని అనుసరించండి
  • Facebook
  • Twitter
  • Linkedin
హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు 
తదుపరి వార్తా కథనం
Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు 
అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు

Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి బెదిరింపు సందేశాలు రాసిన వ్యక్తి అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2024
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరింపు సందేశాలు రాసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అతడికి అంకిత్ గోయల్(32) గా గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఢిల్లీ పోలీసుల మెట్రో యూనిట్ కేసు దర్యాప్తు చేస్తోంది.

నిందితుడు బరేలీ నివాసి,అని అతడు ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నాడని పోలీసులుతెలిపారు . నిందితుడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం అతను మానసికంగా బాగానే ఉన్నాడని, గతంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా జరిగిన పలు ర్యాలీలలో కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు.

Details 

 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు 

మంగళవారం తెల్లవారుజామున, నిందితుడు నినాదాలు రాసినట్లు సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు తెలిపారు.

మెట్రో రైళ్లలో, స్టేషన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాయడం కనిపించడంతో పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ విషయమై ఓ అధికారి మాట్లాడుతూ, 'సీసీటీవీ ఫుటేజీలో ఓ యువకుడు సైన్‌బోర్డ్‌పైనా,కోచ్‌పైనా రాస్తున్నట్లు కనిపించింది.తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసిన నినాదాల చిత్రాలను షేర్ చేసిన వ్యక్తి ఇతడేనని అనుమానిస్తున్నారు.

మంగళవారం పటేల్ నగర్,రమేష్ నగర్,రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ల నుంచి పోలీసులు ఫుటేజీని సేకరించినట్లు తెలిపారు.

మెట్రో రైళ్లలో,స్టేషన్లలో వ్రాసిన కొన్ని సందేశాల ఛాయాచిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అంకిత్ గోయల్ 91లో షేర్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

మీరు
33%
శాతం పూర్తి చేశారు

Details 

సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు 

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించి కొన్ని మెట్రో రైళ్లలో, స్టేషన్లలో రాసిన సందేశాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాతలకు బీజేపీనే కారణమని ఆరోపించింది.

ఈ అంశంపై సమావేశానికి ఎన్నికల కమిషన్ నుండి సమయం కోరింది.

మెట్రో కోచ్ లోపల రాయడంపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నుంచి ఫిర్యాదు అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (మెట్రో) జి రామ్ గోపాల్ నాయక్ తెలిపారు.

తదుపరి విచారణ కోసం రాజౌరి గార్డెన్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయబడింది.

మీరు
66%
శాతం పూర్తి చేశారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ 

#WATCH | Police arrest accused Ankit Goyal, 33 for writing death-threatening graffiti against Delhi CM Arvind Kejriwal at a metro station. The Metro Unit of Delhi Police had registered an FIR and was investigating the matter: Delhi Police

(CCTV visuals confirmed by Police) pic.twitter.com/p0Z8D1h16c

— ANI (@ANI) May 22, 2024
మీరు పూర్తి చేశారు
Facebook
Whatsapp
Twitter
Linkedin
సంబంధిత వార్తలు
తాజా
దిల్లీ

తాజా

Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

దిల్లీ

Delhi: నమాజ్‌ చేస్తున్న వారిపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. సస్పెండ్ అయిన పోలీసు  భారతదేశం
బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ  చంద్రబాబు నాయుడు
Delhi Borewell Accident: ఆడుకుంటూ వెళ్లి.. బోరు బావిలో పడిన చిన్నారి తాజా వార్తలు
Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి  అరవింద్ కేజ్రీవాల్
మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
మమ్మల్ని అనుసరించండి
Facebook Twitter Linkedin
All rights reserved © NewsBytes 2025