NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / White Paper on Economy: పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
    తదుపరి వార్తా కథనం
    White Paper on Economy: పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
    పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

    White Paper on Economy: పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 08, 2024
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత యుపిఎ ప్రభుత్వం,ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును పోల్చడం లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం'ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

    2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా యూపీఏ ప్రభుత్వానికి వచ్చిందని, 2014లో తాము అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన సంక్షోభాలను డాక్యుమెంట్‌లో ఆమె ప్రస్తావించారు.

    2014లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భలమైన స్థితిలో ఉందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది,ఆర్థిక దుర్వినియోగం,ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఉందని ఇది సంక్షోభ పరిస్థితి అని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

    Details 

    వారసత్వంగా వచ్చిన ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకోలేకపోయిన యుపిఎ

    2014లో ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్థిక పరిస్థితిని 'నష్టం వారసత్వం'గా అభివర్ణిస్తూ, 2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా అందించిన యూపీఏ ప్రభుత్వం వృద్ధిని సాధించడంలో విఫలమైందని ప్రభుత్వం తన శ్వేతపత్రంలో పేర్కొంది.

    యుపిఎ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్న ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పొందింది.

    కానీ దశాబ్ధ కాలాన్ని ఉపయోగించుకోలేదని ఆరోపించింది.యూపీఏ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ని చింపివేయడం సిగ్గుచేటని శ్వేతపత్రం ఆరోపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే
    బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు? బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా? బడ్జెట్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025