NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pariksha Pe Charcha : పరీక్షలంటే భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. విద్యార్థులతో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Pariksha Pe Charcha : పరీక్షలంటే భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. విద్యార్థులతో ప్రధాని మోదీ
    పరీక్షలంటే భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. విద్యార్థులతో ప్రధాని మోదీ

    Pariksha Pe Charcha : పరీక్షలంటే భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. విద్యార్థులతో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2025
    12:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతేడాది విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు 'పరీక్షా పే చర్చ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ ఏడాది కూడా '8వ ఎడిషన్'ను ఘనంగా నిర్వహించారు. న్యూదిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.

    సాధారణంగా ఈ కార్యక్రమాన్ని భారత్ మండపంలో నిర్వహించేవారు. కానీ, ఈసారి ప్రత్యేకంగా 36 మంది విద్యార్థులను సుందర్ నర్సరీకి తీసుకెళ్లి వారితో ప్రత్యక్షంగా సంభాషించారు.

    Details

    కీలక సూచలిచ్చిన మోదీ

    పరీక్షల్లో ఒత్తిడిని ఎదుర్కోవడం, మానసిక స్థైర్యాన్ని కాపాడుకోవడం సహా పలు సమస్యలపై ప్రధాన మంత్రి పలు కీలక సూచనలు తెలియజేశారు.

    విద్యార్థులకు పరీక్షలు జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా కాకుండా, సమతుల్యతతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు.

    అలాగే తన పాఠశాల రోజుల అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.

    విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    నరేంద్ర మోదీ

    PM Modi: తెలుగు సినిమాను ప్రపంచంలో అగ్రగామిగా మార్చిన అక్కినేని.. ప్రధాని మోదీ ప్రశంస అక్కినేని నాగచైతన్య
    Mann ki Baat: 'కాల పరీక్షలను తట్టుకుని నిలబడిన రాజ్యాంగం.. 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ  మన్ కీ బాత్
    PM Modi: 2024లో భారతదేశం సాధించిన విజయాలను పంచుకున్న ప్రధాని మోదీ  భారతదేశం
    Diamond: 2023లో బైడెన్‌ దంపతులకు మోదీ ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా..? జో బైడెన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025