NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు
    తదుపరి వార్తా కథనం
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు

    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు

    వ్రాసిన వారు Stalin
    Aug 01, 2023
    03:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

    ఈడీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి 10 మంది అధికారుల బృందం రాయపాటి ఇళ్లలో తనిఖీలు చేస్తోంది.

    రూ.10,000 కోట్ల బ్యాంకు రుణం మోసం చేసిన కేసులో భాగంగా ఈడీ ఈ దాడులు చేస్తోంది.

    దీంతో హైదరాబాద్‌లోని మలినేని సాంబశివరావు నివాసంతో పాటు ఆయన కంపెనీలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి.

    ఈడీ

    యూనియన్ బ్యాంక్ మోసం చేసినట్లు ఈడీ అభియోగాలు

    బ్యాంకు మోసాలకు సంబంధించి పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పుప్పాలగూడ, మాదాపూర్, గుంటూరులో 15 వేర్వేరు ప్రాంతాల్లో సోదా చేస్తున్నారు.

    ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా (లిమిటెడ్) ప్రమోటర్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు రూ.10,000 కోట్ల రుణం తీసుకుని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

    ఈ మొత్తాన్ని ఆయన సమీప బంధువు మలినేని సాంబశివరావుకు చెందిన కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ అభియోగాలు మోపింది.

    మలినేని సాంబశివ రావు ట్రాన్స్‌స్ట్రాయ్ పవర్ ప్రాజెక్ట్స్, టెక్నో యూనిక్ ఇన్‌ఫ్రా-టెక్ ప్రైవేట్ లిమిటెడ్, కాకతీయ క్రిస్టల్ పవర్ (ఇండియా) లిమిటెడ్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    గుంటూరు జిల్లా
    హైదరాబాద్
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    గుంటూరు జిల్లా

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  రోడ్డు ప్రమాదం
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు ఆంధ్రప్రదేశ్

    హైదరాబాద్

    రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత  తెలంగాణ
    తెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    నేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే తెలంగాణ
    ట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు హత్య
    AP: ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు  తిరుపతి
    ఏపీ 12వ పీఆర్సీ ఛైర్మన్ గా మన్మోహన్‌సింగ్‌  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025