NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసిన ఈడీ 
    తదుపరి వార్తా కథనం
    Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసిన ఈడీ 
    Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసిన ఈడీ

    Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసిన ఈడీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 31, 2023
    09:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు ​​జారీ చేసింది.

    నవంబర్ 2న ఆయన ఈడీ ఎదుట హాజరుకానున్నారు. మద్యం పాలసీ వ్యవహారంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గతంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్‌ను ప్రశ్నించింది.

    ఈ కేసులో 338 కోట్ల రూపాయల మనీ ట్రయల్ "టెంటేటివ్ లి ఎస్టాబ్లిశిడ్ " అని పేర్కొంది. ఈ కేసులో మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడు.

    Details 

    ఆప్‌ని అణగదొక్కాలని బీజేపీ కోరుకుంటోంది: సౌరభ్ భరద్వాజ్

    ఈఏడాది ఏప్రిల్‌లో ఇదే కేసుకు సంబంధించి సీబీఐ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. అయితే, గతేడాది ఆగస్టులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు.

    ED ఇటీవల జారీ చేసిన సమన్లపై AAP నాయకుడు,ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ బీజేపీ AAPని ఎలాగైనా అణిచివేయాలని అనుకుంటోందని ఆరోపించారు.

    అరవింద్ కేజ్రీవాల్‌ను ఫేక్ కేసులో అరెస్టు చేసి ఆప్‌ని అణగదొక్కాలని బీజేపీ కోరుకుంటున్నారని భరద్వాజ్ అన్నారు.

    AAP నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ కార్టలైజేషన్‌కు దారితీసిందని,మద్యం లైసెన్స్‌లకు అనర్హులు ద్రవ్య ప్రయోజనాల కోసం మొగ్గు చూపారని కేంద్ర దర్యాప్తు సంస్థలైన ED,CBI ఆరోపించాయి.

    కేజ్రీవాల్ ఈ ఆరోపణలను ఖండించారు. కొత్త విధానం వల్ల ఆదాయ వాటా పెరుగుతుందని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అరవింద్ కేజ్రీవాల్

    సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా; 2013 నాటి కేజ్రీవాల్ ట్వీట్‌ను వెలికితీసిన బేజేపీ దిల్లీ
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం దిల్లీ
    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం దిల్లీ
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025