NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 
    భారతదేశం

    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 24, 2023 | 06:57 pm 1 నిమి చదవండి
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు

    వాతావరణ మార్పులు హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో నీరు, విద్యుత్ సరఫరా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు చైనా వాటర్ రిస్క్ థింక్ ట్యాంక్ నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది. వాతావరణ మార్పులు 16ఆసియా దేశాల్లో ఆర్థిక అభివృద్ధికి, నీరు, ఇంధన భద్రతకు ప్రమాదంగా మారినట్లు పరిశోధకులు చెబుతున్నారు. నీటి వనరులను రక్షించడానికి సమిష్టి చర్యలు అవసరమని పరిశోధకులు గుర్తు చేశారు. హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో 10 ప్రధాన నదులు ప్రవహిస్తాయి. వీటి పరిధిలో 1.9 ట్రిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. 10 నదులు పరిధిలో వార్షిక జీడీపీ 4.3 ట్రిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ఇంతటి విలువైన హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు.

    ఉద్గారాలను నియంత్రించలేకపోతే తీవ్రమైన పరిణామాలు: పరిశోధకులు

    హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో ఉద్గారాలను నియంత్రించలేకపోతే అన్ని నదులు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటాయని పరిశోధకులు హెచ్చరించారు. 10నదులలో గంగా, బ్రహ్మపుత్ర భారతదేశం, బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తున్నాయి. చైనాకు చెందిన యాంగ్జీ, పసుపు నదులు, అలాగే మెకాంగ్, సాల్వీన్ సరిహద్దు నదులు 10నదుల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఆగ్నేయాసియాతో సహా 16 దేశాలలో దాదాపు మూడు వంతుల జలవిద్యుత్, 44శాతం బొగ్గు ఆధారిత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 10నదుల వెంబడి ఉత్పత్తి అయ్యే 865 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం వల్ల వెలువడే ఉద్గారాల వల్ల వాతావరణం ప్రమాదానికి గురవుతోందని పరిశోధకులు చెప్పారు. ఇందులో ఎక్కువ భాగం జల విద్యుత్ ఉత్పత్తి జపాన్‌లో జరుగుతోందని వివరించారు.

    బొగ్గు ఆధారిత విద్యుత్‌కు కూడా నీరు అవసరం

    భవిష్యత్తులో జలవిద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వాలు డజన్ల కొద్దీ కొత్త బొగ్గు ఆధారిత ప్లాంట్లను ఆమోదించాయి. అయినప్పటికీ, బొగ్గు ఆధారిత విద్యుత్‌కు కూడా నీరు అవసరం ఉంటుందని పరిశోధకులు చెప్పారు. నీటి అవసరం వల్ల చైనా, భారతదేశంలో విద్యుత్ సామర్థ్యం పెరగడం కొరత మరింత కష్టమవుతుందని వివరించారు. వాతావరణ ప్రమాదాలు పెరుగుతున్నందున విద్యుత్, నీటి భద్రత విధానాలను రూపొందించడానికి దేశాలు ఒత్తిడికి గురవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే విద్యుత్ ఉత్పత్తిని నీరు ప్రభావితం చేస్తుందని, కాబట్టి, నీరు, విద్యుత్ భద్రతపై దేశాలు నిర్ణయాలు తీసుకోవాలని పరిశోధకులు చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వాతావరణ మార్పులు
    చైనా
    భారతదేశం
    హిమాలయాలు
    తాజా వార్తలు

    వాతావరణ మార్పులు

    ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఐఎండీ
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  తాజా వార్తలు
    వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ  ఐక్యరాజ్య సమితి
    ఉదయం పూట మీ మూడ్ బాగోలేదా..? యాక్టివ్ గా ఉండాలంటే ఈ చిట్కాలు అవసరం సూర్యుడు

    చైనా

    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు ఉత్తరాఖండ్
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం
    సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు  వాషింగ్టన్ పోస్ట్

    భారతదేశం

    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా కలెక్టర్
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే ఆస్ట్రేలియా
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్

    హిమాలయాలు

    భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు భారతదేశం

    తాజా వార్తలు

    మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  ప్రపంచం
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023