NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 
    భారతదేశం

    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 24, 2023 | 05:41 pm 1 నిమి చదవండి
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్ 
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్

    2023లో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 9.95లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన కింద రూ.703 కోట్లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సావిత్రి బాయి ఫూలే వంటి సంఘ సంస్కర్తల ఆశయ సాధన కోసం, చదవుకు పేదరికం అడ్డుకావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 14,912.43 కోట్లను పంపిణీ చేసినట్లు జగన్ అన్నారు. త్వరలో ఏపీ నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కేంద్రంగా మారుతుందన్నారు.

    జగనన్న నాకు అండగా నిలబడ్డారు: సీఎం జగన్

    జగనన్న విద్యా దీవెన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్‌పై దివ్య అనే విద్యార్థిని ప్రశంసల వర్షం కురిపించింది. తాను సంతోషంగా ఉండటానికి కారణం సీఎం జగన్ అని చెప్పింది. తన తండ్రికి పక్షవాతం వచ్చిందని, తల్లి మూగ- చెవిటి అని, ఈ క్రమంలో తనకు జగనన్న అండగా నిలబడ్డారని దివ్య పేర్కొంది. చదువులో తనకు ఇబ్బంది లేకుండా ఉండటానికి విద్యా దీవెన‌తో పాటు వసతి దీవెనను కూడా జగనన్న అందిస్తున్నారని ఈ సందర్భంగా దివ్య చెప్పింది. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ విద్యాసంస్థల రూపు రేఖలను మొత్తం మార్చేశారని ఆమె వెల్లడించింది. దివ్య స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్, ఆమెను పిలిచి ఆశీర్వదించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    తాజా వార్తలు
    తూర్పుగోదావరి జిల్లా

    ఆంధ్రప్రదేశ్

    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు  తాజా వార్తలు
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం

    తాజా వార్తలు

    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  ప్రపంచం
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా
    వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్  అమెరికా
    21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం తెలంగాణ

    తూర్పుగోదావరి జిల్లా

    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు తుని
    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ రాజానగరం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023