తూర్పుగోదావరి జిల్లా: వార్తలు
24 May 2023
ఆంధ్రప్రదేశ్విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్కు ముగ్ధుడైన సీఎం జగన్
2023లో మొదటి త్రైమాసికానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 9.95లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం జగనన్న విద్యా దీవెన కింద రూ.703 కోట్లను బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.
01 May 2023
తునితుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు
తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టిన కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టేసింది.
20 Apr 2023
రాజానగరంతూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలో దారణం జరిగింది.