తుని: వార్తలు

తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టేసింది.