వాతావరణ మార్పులు: వార్తలు
Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వేడి వాతావరణం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన గాలిలో తేమ
తెలంగాణలో గురువారం పగటిపూట వేడి ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 11 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగడం ప్రారంభమైంది.
AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు
ఏపీలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి,దీంతో ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు .
Weather: ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ..అసలేమైంది?
ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కేరళ, మాహె, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వైదొలిగాయి.
Dense Fog: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు
తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది.
Extremely hot: వాతావరణ మార్పుల ప్రభావం.. 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదు
EU శాస్త్రవేత్తలు అధికారికంగా 2024ని అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించారు.
Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు
సకాలంలో వానలు పడటం చాలా ముఖ్యం. వానాకాలంలో సరైన మోతాదులో వర్షపాతం ఉండడం సమతుల్యతను సూచిస్తుంది.
2022లో భూమిని చల్లబరిచిన అగ్నిపర్వత విస్ఫోటనం ఇదే
2022లో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 'హంగా టోంగా' అగ్నిపర్వత విస్ఫోటనం, భూమిపై శీతలీకరణ ప్రభావం చూపిందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.
No leap seconds: 2024లో సార్వత్రిక సమయానికి లీప్ సెకన్లు జోడించలేదు
2024లో సార్వత్రిక సమయానికి లీప్ సెకండ్ జోడించిందని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (IERS) ప్రకటించింది.
IMD : తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert For Telangana: తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన.. వాతావరణశాఖ వెల్లడి..
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.
Delhi airport: దిల్లీ విమానాశ్రయంలో 20 విమానాలు దారి మళ్లింపు.. కారణం ఇదే..
దిల్లీ విమానాశ్రయంలో శనివారం ఉదయం దాదాపు 20 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. నవంబర్ 29 నాటికి తుఫానుగా మారే అవకాశం: IMD
అండమాన్,నికోబార్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది నవంబర్ 29 నాటికి బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది.
Tamilnadu: తమిళనాడు తీరప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్
నవంబర్ 13, 14 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Climate change: వేడెక్కుతున్న భారత్-పాకిస్థాన్.. గుండెపోటు ముప్పులో 220కోట్ల మంది ప్రజలు.. పరిశోధనలో వెల్లడి
వాతావరణ మార్పులకు సంబంధించిన ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది.
జులైలో తెలంగాణలో జోరు వానలు: వాతావరణ శాఖ
వర్షాకాలం మొదలైనా వానలు సరిగ్గా కురవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నెలలో జోరు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు
సగం జూన్ నెల గడుస్తున్నా దేశంలో ఇప్పటికీ వర్షాల జాడ లేదు. వానలు సంగతి అటుంచితే ఇంకా ఎండల వేడి తగ్గనేలేదు. పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు.
కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్ను కమ్మేసిన పొగ
న్యూయార్క్ సహా తూర్పు అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు దట్టమైన పొగ కమ్మేడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు విపరీతంగా మండిపోతుండటంతో మధ్యాహ్నం పూట జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరం ఆకాశహర్మ్యాల బరువు కారణంగా పాక్షికంగా మునిగిపోతోందని, సముద్ర మట్టం పెరుగుదలతో పాటు వరద ముప్పు వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని 'ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్'లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలింది.
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు
వాతావరణ మార్పులు హిందూ కుష్-హిమాలయన్ బేసిన్లో నీరు, విద్యుత్ సరఫరా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు చైనా వాటర్ రిస్క్ థింక్ ట్యాంక్ నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది.
ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దిల్లీలో పాటు వాయువ్య భారతదేశంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు
వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది.
వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ
2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.
ఉదయం పూట మీ మూడ్ బాగోలేదా..? యాక్టివ్ గా ఉండాలంటే ఈ చిట్కాలు అవసరం
ఉదయం మూడ్ బాగాలేకపోతే ఆ రోజంతా ఏ పనిని ఉత్సాహంగా చేయలేరు. ఎవరైనా ఆ సమయంలో మీతో జోక్స్ పంచుకున్న చాలా చిరగ్గా అనిపిస్తుంది. ఒకరకమైన పని లేదా పని చేసే చోట సరైన వాతావరణం లేకపోవడం వల్ల విసుగు పుట్టడం లేదా కొన్ని కారణాల వల్ల మీ మూడ్ చెడగొట్టవచ్చు.
ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న గాలి నాణ్యత
ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో భూమిపై ఉష్ణగ్రతలో నమైదైనట్లు ఈయూ వాతావరణ పర్యవేక్షణ ఏజెన్సీ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ గురువారం తెలిపింది.
భారత్లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్పై వాతావరణ మార్పుల ప్రభావం
వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్లోని 1,091 పక్షి జాతులపై 'ప్రొజెక్టెడ్ షిఫ్ట్స్ ఇన్ బర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా అండర్ క్లైమేట్ చేంజ్' పేరుతో నలుగురు పరిశోధకులు చేసిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.
దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్కు అంతరాయం
దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం జలమయమైనట్లు ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్డబ్ల్యూఎఫ్సీ) సూచించింది.
తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మార్చి 31(శుక్రవారం) నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సూర్యుడు భగ్గమననున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.