NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / G-20 సమ్మిట్ : 8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్ 
    తదుపరి వార్తా కథనం
    G-20 సమ్మిట్ : 8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్ 
    8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్

    G-20 సమ్మిట్ : 8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 31, 2023
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    G-20 సమ్మిట్ దృష్ట్యా 5 ప్రభుత్వ ఆస్పత్రులు, 3 ప్రైవేట్ ఆస్పత్రులను దిల్లీ ప్రభుత్వం హై అలెర్ట్ చేసింది.

    ఈ మేరకు సదస్సుకు వచ్చే అతిథులకు వైద్య సదుపాయాలను కల్పించేందుకు దిల్లీ ఆరోగ్య శాఖ సంసిద్ధమైంది.

    ఈ మేరకు ఎనిమిది ఆస్పత్రులను అప్రమత్తంగా ఉంచినట్లు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రకటించారు.

    దిల్లీలోని పలు హోటళ్లలో బస చేసే అతిథుల కోసం వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన 80 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

    లోక్నాయక్ హాస్పిటల్, జీబీ పంత్, జీటీబీ హాస్పిటల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రి సహా ప్రైమస్(చాణక్యపురి), మాక్స్ హాస్పిటల్ (సాకేత్), మణిపాల్ హాస్పిటల్ (ద్వారక) ప్రైవేట్ ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జీ-20 అతిథుల కోసం 8 ఆస్పత్రులు రెడీ చేసిన దిల్లీ ప్రభుత్వం

    "Five Govt hospitals; Lok Nayak Hospital, GB Pant Hospital, GTB Hospital, Deen Dayal Upadhyay Hospital, Babasaheb Ambedkar Hospital and three private hospitals Primus Hospital Chanakyapuri, Max Hospital Saket and Manipal Hospital Dwarka will be on high alert, to address any kind…

    — ANI (@ANI) August 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025