NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్ 
    తదుపరి వార్తా కథనం
    Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్ 
    Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్

    Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్ 

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2024
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం మరింత ముదురుతోంది.

    మాల్దీవులను బహిష్కరించాలన్న భారత్ పిలుపుపై ​​మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు.

    ఇది తమ దేశ పర్యాటక రంగంపై ప్రభావం చూపిందన్నారు. మాల్దీవుల ప్రజల తరపున ఆయన భారత్‌కు క్షమాపణలు చెప్పారు.

    మహ్మద్ నషీద్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు.

    కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

    ఆ తర్వాత భారతదేశంలోని సోషల్ మీడియాలో మాల్దీవులను బహిష్కరించాలని ప్రచారం జరిగింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది.

    భారత్

    మళ్లీ భారతీయులు మాల్దీవులకు రావాలి: నషీద్

    మాల్దీవుల్లో భారతీయ పర్యాటకుల సంఖ్య పడిపోవడంపై మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు.

    ఇలా జరిగినందుకు తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ నుంచి ప్రజలు వారి సెలవుల్లో మాల్దీవులకు రావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ ఆతిథ్యంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు.

    మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రలను ప్రభుత్వం నుంచి తొలగించారని అన్నారు.

    ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

    ఇరు దేశాల మధ్య బంధం తిరిగి పూర్వ స్థితికి రావాలని ఆయన ఆశించారు. భారత్-మాల్దీవుల సంబంధాలకు సంబంధించి అధ్యక్షుడు ముయిజ్జు విధానాలపై మహ్మద్ నషీద్ మండిపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాల్దీవులు
    భారతదేశం
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  లక్షదీవులు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  నరేంద్ర మోదీ
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ లక్షదీవులు

    భారతదేశం

    India market: 2023లో 25శాతం లాభాలతో అధరగొట్టిన భారత స్టాక్ మార్కెట్  స్టాక్ మార్కెట్
    Pegasus : ఇండియన్ జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్‌.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ బహిర్గతం భారతదేశం
    Rajasthan Cylinder Price: జనవరి 1 నుంచి రూ.450కే అక్కడ గ్యాస్ సిలిండర్.. భారతదేశం
    Covid-19 cases: మళ్లీ విజృంభిస్తోన్న కొవిడ్ మహమ్మారి..800కు చేరుతున్న కొత్త కేసులు..ఐదు మరణాలు కొవిడ్

    నరేంద్ర మోదీ

    PM Modi: మాజీ అధికారుల విడుదల వేళ.. ఖతార్‌కు పర్యటనకు ప్రధాని మోదీ  ఖతార్
    PM Modi UAE: యూఏఈలోనూ మోదీ క్రేజ్ అదుర్స్.. 'అహ్లాన్ మోదీ'కి 65వేల మంది రిజిస్ట్రేషన్  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ
    Muft Bijli: 'ముఫ్ట్ బిజ్లీ' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  భారతదేశం
    PM In UAE: నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ

    తాజా వార్తలు

    Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు  చిరుతపులి
    Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు  తమిళనాడు
    IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌  పాట్ కమిన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025