NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
    తదుపరి వార్తా కథనం
    Delhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత
    రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత

    Delhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 14, 2024
    12:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతు సంఘాలు పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత కల్పించేందుకు మరోసారి దిల్లీకి చలో కార్యక్రమం నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి.

    ఈ కార్యక్రమంలో భాగంగా 101 మంది రైతులు, రైతు సంఘాల నేతలు నేడు మధ్యాహ్నం ధిల్లీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    పోలీసులు అయితే రైతుల ప్రకటనకు అనుమతులు ఇవ్వలేదు. దిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, రైతులు ఢిల్లీకి చేరుకునేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు.

    ఇందుకు సంబంధించి హర్యానా సర్కార్ కూడా అమలులోకి తెచ్చిన కొన్ని చర్యలు గమనార్హం.

    అంబాలా జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు, మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను ఈ నెల 17వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

    Details

    అత్యవసర సేవలు కొనసాగుతాయి

    అయితే అత్యవసర సేవలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

    రైతు సంఘాల నేత సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడుతూ, రైతులు తమ ఆందోళనలను 307 రోజులు పూర్తి చేసుకుని ఈ చలో దిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    వారు కేంద్ర ప్రభుత్వాన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.

    ఈ క్రమంలో రైతుల పట్ల ప్రధాని మోడీ ప్రశాంతంగా ఉన్నారని, వారి సమస్యలపై ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదని రైతు సంఘాల నేతలు విమర్శించారు.

    గతంలో రెండు సార్లు దిల్లీ చలో కార్యక్రమం నిర్వహించేందుకు రైతులు ప్రయత్నించినా, పోలీసులు అడ్డుకున్నప్పుడు తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

    ఈ పరిస్థితిలో రైతులు, వారి సంఘాల నాయకులు గాయపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Delhi Air Pollution: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. పలు విమానాల దారి మళ్లింపు భారతదేశం
    Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం భారతదేశం
    Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే? భారతదేశం
    Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో ఉద్యోగులు

    ఇండియా

    Narendra Modi: ప్రధాని మోదీకి 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' అవార్డు.. ప్రకటించిన నైజీరియా ప్రభుత్వం నరేంద్ర మోదీ
    Raging in MBBS College: గుజరాత్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి మృతి గుజరాత్
    AP : ఏపీలో కొత్త నిబంధన.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అర్హులే ఆంధ్రప్రదేశ్
    International Men's Day 2024: మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025