NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!
    తదుపరి వార్తా కథనం
    Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!
    పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!

    Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 27, 2024
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్‌లో రైతుల నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం కారణమని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    మాన్ రాజీనామా చేస్తే రైతుల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కారమవుతాయని బిట్టూ పేర్కొన్నారు.

    ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేత రాఘవ్ చద్దా పంజాబ్ ప్రజలకు శత్రువులని బిట్టూ పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతుల సమస్యలను సృష్టిస్తోందని ఆయన అన్నారు.

    ఇక, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.44,000 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. కానీ, కేజ్రీవాల్, చద్దా వంటి వ్యక్తులు పంజాబ్‌లో శత్రువులుగా ఉన్నారన్నారు.

    Details

    పరిష్కార మార్గాలను కనుగొనాలి

    పంటలను సేకరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.

    బిట్టూ గవర్నర్‌ను కలవాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

    పంజాబ్ రైతులు తమ డిమాండ్ల కోసం నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

    వారు రాష్ట్రంలో సంగ్రూర్, భటిండా, మోగా, బటాలా, ఫగ్వారాలో రోడ్ల దిగ్బంధం చేపడతామని తెలిపారు.

    పంట వ్యర్థాలు తగులబెట్టిన రైతులపై పోలీసులు తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు చేస్తామన్నారు.

    రోడ్ల దిగ్బంధం ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా పరిష్కారాలను వెంటనే కనుగొనాలని పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్
    Kolkatta: కోల్‌కతాలో డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు కోల్‌కతా
    Amazon: అమెజాన్ డ్రోన్ డెలివరీతో ఒక్క గంటలో ఇంటి వద్దకి ఐఫోన్? అమెజాన్‌

    పంజాబ్

    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్ ఇండియా
    Baba Farid University: గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్షకు..చివరికి కటకటాలపాలు  భారతదేశం
    Nihang Sikh: పంజాబ్ గురుద్వారా వద్ద వ్యక్తి హత్య.. గురుద్వారా వద్ద భారీ సంఖ్యలో పోలీసులు  భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    PM-Surya Ghar: 'మోడల్ సోలార్ విలేజ్' కోసం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల భారతదేశం
    #Newsbytesexplainer: మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదా ఎందుకు తెస్తోంది.. ఏడాదిలో బిల్లు ఎందుకు పాస్ కాలేదు?  భారతదేశం
    7th Pay Commission DA Hike:  ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఏ పెంపు.. ఎంతంటే? బిజినెస్
    Medicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025