NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Medchal: మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్లు దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Medchal: మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్లు దుర్మరణం
    మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్లు దుర్మరణం

    Medchal: మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్లు దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 11, 2024
    06:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మేడ్చల్ జిల్లా గౌడవెల్లి వద్ద ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు కుమార్తెలు మృతి చెందాడు.

    మృతులు రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. తండ్రి కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

    అయితే ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను వెంట తీసుకొని విధులకు హాజరయ్యాడు.

    తండ్రి పిల్లలను ట్రాక్‌పై కూర్చొబెట్టి పనిచేస్తుండగా, ఇంతలోనే ట్రాక్‌పైకి ట్రైన్ వచ్చింది.

    పిల్లలను కాపాడబోయే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు

    దీంతో రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

    ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    తన భర్తతో సహా ఇద్దరు పిల్లలను పొగొట్టుకోవడంతో వారి తల్లి కన్నీరుమున్నీరుగా విలిపించింది.

    ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మేడ్చల్
    రైలు ప్రమాదం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మేడ్చల్

    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  తెలంగాణ
    Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు చామకూర మల్లారెడ్డి
    Mallareddy: ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి సికింద్రాబాద్
    Mallareddy: భూ వివాదం కేసులో మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్  భారతదేశం

    రైలు ప్రమాదం

    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  ఒడిశా
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  ఒడిశా
    ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం  ఒడిశా
    ఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు  ఒడిశా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025