NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gujarat: గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధి.. ఇప్పటికే 15 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Gujarat: గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధి.. ఇప్పటికే 15 మంది మృతి
    గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధి.. ఇప్పటికే 15 మంది మృతి

    Gujarat: గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధి.. ఇప్పటికే 15 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 11, 2024
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్‌లోని కచ్ జిల్లా లఖ్‌పత్ పట్టణంలో వారం రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వ్యాధితో ఇప్పటికే 15 మంది ప్రాణాలు విడిచారు.

    సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 7 వరకు 10 మంది చనిపోగా, ఆ తర్వాత మరో ఐదు మరణాలు నమోదయ్యాయి.

    మొదట పిల్లలు, పెద్దలకు ఈ వ్యాధి సోకింది. మరణించిన వారి నుండి సేకరించిన 11 నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు జిల్లా కలెక్టర్ అమిత్ అరోరా తెలిపారు.

    ఫలితాలు త్వరలోనే వస్తాయని, ఇది తెలిసిన వెంటనే వైరస్ ఏదో కనుక్కోవచ్చని కలెక్టర్ అన్నారు.

    Details

    లఖ్‌పత్ ప్రాంతంలో అదనపు వైద్య సిబ్బంది

    ఈ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లఖ్‌పత్ ప్రాంతంలో 22 నిఘా బృందాలు, అదనపు వైద్య సిబ్బందిని నియమించారు.

    లఖ్‌పత్ పట్టణం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ఇది ప్రత్యేకమైన పరిశీలనలో ఉంది. మరణాలకు కాలుష్యం లేదా అంటువ్యాధి కారణం అనిపించడం లేదు.

    అయితే కచ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు ఈ పరిస్థితికి ప్రభావం చూపి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

    ఈ వ్యాధి వల్ల బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్
    ఇండియా

    తాజా

    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్
    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    గుజరాత్

    Garbha : గుజరాత్ సంప్రదాయ నృత్యానికి ప్రపంచ కీర్తి.. గార్బాకు యునెస్కో గుర్తింపు భారతదేశం
    Bhupat Bhayani: కేజ్రీవాల్‌కు షాక్.. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యే  తాజా వార్తలు
    Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్ అరేబియా సముద్రం

    ఇండియా

    Amit Shah : 2026 కల్లా నక్సల్స్‌ను అంతం చేస్తాం : అమిత్ షా అమిత్ షా
    Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తర్‌ప్రదేశ్
    Vinesh Phogat: స్వదేశంలో భారీగా మద్దతు.. నా అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది : వినేష్ ఫోగాట్ స్పోర్ట్స్
    Actor Darshan : నిందితుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్  బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025