NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?
    తదుపరి వార్తా కథనం
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?

    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2023
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి తన తొలి విమానాన్నినడుపుతోంది.

    ఆ తర్వాత జనవరి 16, 2024 నుండి రోజువారీ ప్రత్యక్ష విమానాలు ప్రారంభమవుతాయి.

    జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 30 న ప్రారంభ విమానం IX 2789 ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు అయోధ్యలో చేరుకుంటుంది.

    అయోధ్య నుండి, IX 1769 మధ్యాహ్నం 12:50 గంటలకు ఢిల్లీకి బయలుదేరి మధ్యాహ్నం 2:10 గంటలకు చేరుకుంటుంది.

    Details 

    బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బుకింగ్‌లు  

    విమానాశ్రయం తెరిచిన వెంటనే అయోధ్య నుండి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉత్సాహంగా ఉంది.

    దేశవ్యాప్తంగా ఉన్న టైర్ 2, టైర్ 3 నగరాల మధ్య కనెక్టివిటీని పెంపొందించడానికి ఎయిర్ ఇండియా నిబద్ధతకు నిదర్శనమని ఎయిరిండియా ఎండీ అలోక్‌ సింగ్‌ తెలిపారు.

    ఎయిర్‌లైన్ అయోధ్య ,ఢిల్లీ మధ్య రోజువారీ నాన్‌స్టాప్ విమానాల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

    దాని మొబైల్ యాప్,వెబ్‌సైట్ airindiaexpress.com, అలాగే ఇతర ప్రధాన బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బుకింగ్‌లు అందుబాటులోఉంటాయి.

    Details 

    అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని 

    డిసెంబరు 14న, ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)అయోధ్య విమానాశ్రయం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సుమారు రూ. 350 కోట్లతో అభివృద్ధి చేసిన ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను జారీ చేసింది.

    డిసెంబరు 8న పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా అయోధ్య విమానాశ్రయం సిద్ధమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    అయోధ్య
    ఉత్తర్‌ప్రదేశ్
    నరేంద్ర మోదీ

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ దిల్లీ

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్

    యూపీ పోలీస్ మాస్టర్ ప్లాన్.. బైక్‌లో రహస్యంగా తుపాకి పెట్టి.. అక్రమ ఆయుధం దొరికిందని అరెస్ట్  భారతదేశం
     ఉత్తర్‌ప్రదేశ్: హాపూర్‌లో గర్భిణికి నిప్పటించిన తల్లి,సోదరుడు  భారతదేశం
    ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్  భారతదేశం
    Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు  దిల్లీ

    నరేంద్ర మోదీ

    PM Modi : బీజేపీ అగ్రనేత, గురువు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ భారతదేశం
    Rahul Gandhi :'మోదీ వేసిన సూట్ మళ్లీ వేయడు..నాకు తెల్లని టీషర్టు చాలు'  రాహుల్ గాంధీ
    Modi Millet song: 'గ్రామీ' అవార్డు నామినేషన్స్‌కు ప్రధాని మోదీ మిల్లెట్ సాంగ్ ఎంపిక  తాజా వార్తలు
    PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025