NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ
    తదుపరి వార్తా కథనం
    Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ
    ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ

    Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 19, 2024
    10:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీకి ప్రస్తుతం తీవ్ర కాలుష్యం,పొగమంచు కమ్మేసింది. దీనితో అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి.

    ప్రస్తుతం విజిబులిటీ 500 మీటర్లకు తగ్గిపోయింది.వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది.

    ఈ కాలుష్యం వల్ల ఢిల్లీని గ్రాఫ్-4 చర్యలతో కట్టడించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా ఢిల్లీలో గాలి నాణ్యత 448 పాయింట్లుగా నమోదైంది. ఇది తీవ్రమైన కాలుష్యాన్ని సూచిస్తుంది.

    చలి తీవ్రత పెరిగిన కొద్దీ, పొగమంచు,వాహన కాలుష్యం కూడా పెరిగాయి, దాంతో ఢిల్లీ వాసులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు.

    వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్ళకుండా ఉండాలని కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.

    వివరాలు 

    ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత

    ఇక, గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

    అక్షర్‌ధామ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకోవడంతో, అక్కడ దట్టమైన పొగమంచు కమ్ముకుంది.

    పొగమంచు కారణంగా వాహనదారులు గోచరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    అలాగే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర పట్ల వణికిపోతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వాయు కాలుష్యం

    తాజా

    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్

    దిల్లీ

    Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే? భారతదేశం
    Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో ఉద్యోగులు
    Delhi Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం  వాయు కాలుష్యం
    Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌ భారతదేశం

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025