NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ 
    తదుపరి వార్తా కథనం
    Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ 
    Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ

    Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ 

    వ్రాసిన వారు Stalin
    Jan 24, 2024
    02:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.1.10 కోట్ల జరిమానా విధించింది.

    సుదూర మార్గాల్లో నడిచే విమానాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఈ జరిమానా విధించినట్లు బుధవారం డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేసింది.

    కొన్ని సుదూర మార్గాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని తమ విచారణలో తేలినట్లు డీజీసీఏ ఆరోపించింది.

    విమానయాన సంస్థ నిబంధనలు పాటించలేదని తేలిందని డీజీసీఏ పేర్కొంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

    ఎయిర్ ఇండియా

    సీనియర్ పైలట్ ఫిర్యాదు మేరకు డీజీసీఏ విచారణ

    ఎయిర్ ఇండియాపై సీనియర్ పైలట్ చేసిన ఫిర్యాదును పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ సీరియస్‌గా తీసుకున్నాయి.

    ఉద్యోగి నుంచి అందిన ఫిర్యాదుపై DGCA విచారణ నిర్వహించింది.

    అవసరమైన అత్యవసర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ లేకుండానే విమానయాన సంస్థ బోయింగ్ 777 విమానాలను యూఎస్‌కి నడిపిందని విచారణలో తేలినట్లు డీజీసీఏ తెలిపింది.

    ఫిర్యాదు చేసిన పైలట్ ఎయిర్ ఇండియాలో B777 కమాండర్‌గా పనిచేశారు.

    దీనిపై ఆయన అక్టోబర్ 29న మంత్రిత్వ శాఖకు, డీజీసీఏకు ఫిర్యాదు చేశారు. ఆ పైలెట్ ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో లేరు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    డీజీసీఏ
    తాజా వార్తలు

    తాజా

    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ దిల్లీ

    డీజీసీఏ

    మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం ఇండిగో
    ఎయిర్ ఇండియాపై కొరడా ఝులిపించిన డీజీసీఏ.. భద్రతా విభాగాధిపతిపై సస్పెన్షన్ ఎయిర్ ఇండియా

    తాజా వార్తలు

    Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే  అయోధ్య
    అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్  తమిళనాడు
    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా? అయోధ్య
    Prabhas: ప్రభాస్ 'కల్కి 2898 AD'లో మలయాళ బ్యూటీ కీలక పాత్ర కల్కి 2898 AD
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025