NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kerala: కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    Kerala: కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు
    కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు Add Image

    Kerala: కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2024
    10:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఐవరీ కోస్ట్‌కు చెందిన దైర్రాసౌబా హస్సేన్ జూనియర్ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై ప్రేక్షకులు దాడి చేసి చితకబాదారు.

    దాడి తరువాత, హస్సేన్ జూనియర్ మలప్పురం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)కి ఫిర్యాదు చేశాడు.

    సాక్ష్యం కోసం వీడియో ఫుటేజీని సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం, మ్యాచ్‌లో ప్రేక్షకులు హస్సేన్ పై జాతి దూషణలు చెయ్యడమే కాకుండా, రాళ్లు కూడా రువ్వారు.

    మైదానం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, మైదానంలోని పలు ప్రాంతాల్లో ప్రేక్షకులు హస్సేన్ ను వెంబడించి దాడి చేశారు.

    మలప్పురం పోలీస్ చీఫ్ ఆదేశాల మేరకు ఫిర్యాదు ప్రస్తుతం అరీకోడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) విచారణలో ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    A football player from West Africa, Ivory Coast was attacked by a mob in Mallapuram, Kerala. The mob hurled racial abused, called him 'African monk*y, black cat... .

    High literacy rate did no good. Something is seriously wrong with India, mob mentality is one of them. pic.twitter.com/vHh50wqLg4

    — Vipul | विपुल (@vipulizm) March 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    కేరళ

     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో  వీపుపై PFI అని రాతలు  భారతదేశం
    Kerala: నిషేధిత PFI సభ్యులతో సంబంధం ఉన్న నాలుగు ప్రదేశాలలో ED దాడులు  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
     కేరళ: కారు నదిలో పడి ఇద్దరు వైద్యులు మృతి   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025