NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్ 
    సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్

    Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 29, 2025
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్‌కు పద్మ విభూషణ్‌ ప్రకటించారు.

    2011 సెప్టెంబర్ 13 నుంచి 2017 ఆగస్టు 27 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన సేవలందించిన విషయం తెలిసిందే.

    2017 జనవరి 4 నుంచి ఆగస్టు 27 వరకు 44వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.

    సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుత కొలీజియం వ్యవస్థనే సరైందని ఆయన పేర్కొన్నారు.

    Details

    99వ రాజ్యాంగ సవరణ విరుద్ధమని ప్రకటించిన జగదీశ్ ఖేహర్‌

    నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్‌ అవసరం లేదని తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ ఖేహర్ నేతృత్వం వహించారు.

    99వ రాజ్యాంగ సవరణను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారు.

    వ్యక్తిగత గోప్యత హక్కు ఆర్టికల్ 14, 19, 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పునిచ్చిన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఖేహర్ కూడా భాగస్వామిగా ఉన్నారు.

    2జీ కేసులో సహజ వనరులను వేలం ద్వారానే కేటాయించాలని తీర్పునిచ్చి, సహజ వనరుల నుంచి ప్రజలకు లబ్ధి చేకూరాల్సిందేనని స్పష్టం చేశారు.

    Details

    తలాక్ ను సమర్థిస్తూ తీర్పు

    ముమ్మారు తలాక్‌ను 3:2 మెజారిటీతో రద్దు చేసిన తీర్పులో, జస్టిస్ ఖేహర్ మైనారిటీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

    2017లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముమ్మారు తలాక్‌ను వ్యతిరేకించినా ఆయన ఆ విధానాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చారు.

    ఎండో సల్ఫాన్‌ ప్రభావంతో మృతి చెందిన 5,000 మంది బాధిత కుటుంబాలకు 3 నెలల్లో రూ.500 కోట్ల పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించి, దీన్నీ అమలు కూడా చేయించారు.

    దీంతో ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సుప్రీంకోర్టు

    Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు డివై చంద్రచూడ్
    Justice Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం   భారతదేశం
    SupremeCourt: నా మెదడులో రిమోట్ సాయంతో కంట్రోల్ చేసే మెషిన్.. సుప్రీంకోర్టులో ఏపీ టీచర్ వింత పిటిషన్..  భారతదేశం
    Supreme Court: జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025