NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
    దిల్లీ మెట్రో-అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ

    దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2023
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది.

    జస్టిస్ చంద్ర ధారి సింగ్ మార్చి 6న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య వివాదాల పరిష్కారానికి స్వతంత్ర ఏకైక మధ్యవర్తిగా జస్టిస్ రమనను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    దిల్లీ

    వివాదం పరిష్కరించడానికి దిల్లీ కోర్టు చేసిన ప్రయత్నాలు విఫలం

    మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దిల్లీ, కేంద్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్. అయితే దిల్లీ మెట్రో విస్తరణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను జూలై 22, 2013న అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ అనే సంస్థ పొందింది.

    అయితే కాంట్రాక్ట్ పొందిన సంస్థ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయలేదు. 27నెలల ఆసల్యంగా పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి. అలాగే బిల్లులు చెల్లింపు విషయంలో కూడా వివాదం తలెత్తింది.

    క్లెయిమ్ మొత్తాన్ని విడుదల చేయడంలో డీఎంఆర్‌సీ విఫలమయ్యారని అరవింద్ టెక్నో దిల్లీ కోర్టును ఆశ్రయించింది.

    వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి దిల్లీ కోర్టు చేసిన ప్రయత్నాలు విఫలమైనందున మధ్యవర్తిని నియమించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హైకోర్టు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్ భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ కల్వకుంట్ల కవిత
    అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ జమ్ముకశ్మీర్

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025