NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
    భారతదేశం

    దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం

    దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 09, 2023, 04:44 pm 0 నిమి చదవండి
    దిల్లీ మెట్రో- అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం
    దిల్లీ మెట్రో-అరవింద్ టెక్నో మధ్య వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ

    దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను దిల్లీ హైకోర్టు మధ్యవర్తిగా నియమించింది. జస్టిస్ చంద్ర ధారి సింగ్ మార్చి 6న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వర్గాల మధ్య వివాదాల పరిష్కారానికి స్వతంత్ర ఏకైక మధ్యవర్తిగా జస్టిస్ రమనను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    వివాదం పరిష్కరించడానికి దిల్లీ కోర్టు చేసిన ప్రయత్నాలు విఫలం

    మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దిల్లీ, కేంద్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్. అయితే దిల్లీ మెట్రో విస్తరణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను జూలై 22, 2013న అరవింద్ టెక్నో గ్లోబ్ జేవీ అనే సంస్థ పొందింది. అయితే కాంట్రాక్ట్ పొందిన సంస్థ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయలేదు. 27నెలల ఆసల్యంగా పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి. అలాగే బిల్లులు చెల్లింపు విషయంలో కూడా వివాదం తలెత్తింది. క్లెయిమ్ మొత్తాన్ని విడుదల చేయడంలో డీఎంఆర్‌సీ విఫలమయ్యారని అరవింద్ టెక్నో దిల్లీ కోర్టును ఆశ్రయించింది. వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి దిల్లీ కోర్టు చేసిన ప్రయత్నాలు విఫలమైనందున మధ్యవర్తిని నియమించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    హైకోర్టు
    దిల్లీ

    హైకోర్టు

    అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు కడప
    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  బీబీసీ
    విద్వేషపూరిత ప్రసంగం, జమాన్ పార్క్ హింస కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ పాకిస్థాన్
    అమరావతి రైతులకు షాక్, 'ఆర్5 జోన్'పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ అమరావతి

    దిల్లీ

    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌  మనీష్ సిసోడియా

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023