తదుపరి వార్తా కథనం

Sukhdev Singh Dindsa: కేంద్ర మాజీ మంత్రి సుఖ్దేవ్ సింగ్ దిండ్సా కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
May 28, 2025
07:21 pm
ఈ వార్తాకథనం ఏంటి
అకాలీదళ్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుఖ్దేవ్ సింగ్ దిండ్సా(89) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఆయన క్రీడలు,రసాయనాలు , ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. పంజాబ్ భూమి పుత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతికి వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలుపుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేంద్ర మాజీ మంత్రి సుఖ్దేవ్ సింగ్ దిండ్సా కన్నుమూత
#ShortNews: पंजाबः पूर्व केंद्रीय मंत्री और सीनियर अकाली दल के नेता सरदार सुखदेव सिंह ढींडसा का निधन, 89 की उम्र में ली अंतिम सांस pic.twitter.com/ICygvV0bRS
— LEGEND NEWS (@LegendNewsin) May 28, 2025