NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య
    తదుపరి వార్తా కథనం
    తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య
    తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య

    తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య

    వ్రాసిన వారు Stalin
    May 02, 2023
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తీహార్ మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థి ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడంతో టిల్లు తాజ్‌పురియా మరణించినట్లు మంగళవారం జైలు అధికారులు తెలిపారు.

    సెప్టెంబర్ 24, 2021న దిల్లీలోని రోహిణి కోర్టులో న్యాయవాదుల వేషధారణలో వచ్చిన తాజ్‌పురియా సహచరులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని హత్య చేశారు. ఈ హత్యకు టిల్లు కుట్ర పన్నినట్లు పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు.

    ఇప్పుడు అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న జితేందర్ గోగి గ్యాంగ్‌‌కు చెందిన యోగేష్ అలియాస్ తుండా, దీపక్ తీటర్ ఇనుప రాడ్‌తో తాజ్‌పురియాపై దాడి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

    తిహార్

    దశాబ్ద కాలంగా తాజ్‌పురియా, జితేందర్ గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు

    గాయాలతో పడి ఉన్న తాజ్‌పురియాను దిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

    సునీల్ మాన్ అలియాస్ టిల్లు తాజ్‌పురియా దిల్లీలోని ఒక పేరుమోసిన క్రిమినల్ గ్యాంగ్‌కు నాయకుడు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి‌కు తాజ్‌పురియాకు మధ్య గత పదేళ్లుగా అధిపత్య పోరు నడుస్తోంది.

    దశాబ్ద కాలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలలో రెండు డజన్ల మందికి పైగా మరణించారు. రెండు ముఠాల సభ్యులు కాంట్రాక్ట్ హత్యలు, దోపిడీలు, దోపిడీలు, కార్‌జాకింగ్ కేసులలో ప్రస్తుతం అరెస్టు అయి జైలు శిక్షఅనుభవిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    దిల్లీ

    మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కల్వకుంట్ల కవిత
    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ కల్వకుంట్ల కవిత
    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు మనీష్ సిసోడియా

    తాజా వార్తలు

    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి  సూడాన్
    జనవరి-మార్చి త్రైమాసికంలో 9,400మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు ఉద్యోగుల తొలగింపు
    తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు; ఆందోళనలో రైతన్నలు  ఐఎండీ
    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు పంజాబ్
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    జమ్ముకశ్మీర్: ఉధంపూర్‌లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు  జమ్ముకశ్మీర్
    హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025