NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స
    తదుపరి వార్తా కథనం
    గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స
    గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్

    గన్నవరం వైసీసీ ఎమ్మెల్యే చిట్టిబాబుకు బ్రెయిన్ స్ట్రోక్.. కిమ్స్‌లో చికిత్స

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 01, 2023
    03:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయన అస్వస్థకు గురి కావడంతో రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు.

    అక్కడ వైద్యులు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయగా, బ్రెయిన్ స్ట్రోక్ గురైనట్లు గుర్తించారు.

    మెదడులో రక్తం గడ్డకట్టినట్లు స్కానింగ్ లో తేలడంతో ఆ వెంటనే కొండేటి చిట్టిబాబును హుటాహుటినా హైదరాబాద్ కు తరలించారు.

    హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు పేర్కొన్నారు.

    Details

    కొండేటి చిట్టిబాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

    చిట్టిబాబు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.

    కొండేటి చిట్టిబాటు అనారోగ్యానికి గురైన విషయాన్ని తెలుసుకున్న పి.గన్నవరం నియోజకవర్గ నాయకులు, ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

    కొండేటి చిట్టిబాబు కుమారుడు మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం టీటీడీ
    స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి రోడ్డు ప్రమాదం
    పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్  విశాఖపట్టణం
    ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025